షర్మిలను లాగుతారా.. మనిషేనా, నా వద్దకు రండి కత్తితో దాడి చేస్తే ఏమౌతుందో చూపిస్తా: మిథున్
అమరావతి: తమ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై తెలుగుదేశం పార్టీలు విచిత్రంగా స్పందిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మిథున్ రెడ్డి మంగళవారం అన్నారు. మెడపై దాడి జరిగితే ఏమీ కాదని చెప్పేవారు తన వద్దకు రావాలని ఆయన సవాల్ చేశారు. అప్పుడు ఏం జరుగుతుందో చూపిస్తానన్నారు. అతను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Jrbx7X
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Jrbx7X
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment