Posts

Showing posts from August, 2019

ఈటల- కేసీఆర్.. మద్యలో దయాకర్..! సున్నితమైన అంశంలో సుతిమెత్తగా వేలెట్టిన ఎర్రబెల్లి..!!

హైదరాబాద్: తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ రేపిన రాజకీయ దుమారం చల్లారకముందే అదే అంశం పట్ల మరింత వివాదం రేపుతూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరికొన్ని సెన్సిటివ్ వ్యాఖ్యలు చేసారు. గులాబీ జెండాకు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ చంద్రశేఖర్ రావే బాసని తేల్చిచెప్పారు. ఈటల రాజేందర్ చేసి వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని ఎర్రబెల్లి ఈ వ్యాఖ్యలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zG1CHq viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఎన్ఆర్సీ జాబితా తారుమారు, రీ వెరిఫై చేయండి, అసోం మంత్రి హిమంత బిశ్వ శర్మ కన్నీరు ...

గువహతి : అసోంలో జాతీయ పౌర రిజిష్టర్ తుది జాబితా విడుదలతో ఆ రాష్ట్ర మంత్రి కన్నీరు పెట్టుకున్నారు. తుది జాబితాను మరోసారి పున: పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అసోంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి హిమంత బిశ్వ శర్మ .. కంట కన్నీరు పెట్టుకోవడం చర్చానీయాంశమైంది. దాదాపు 19 లక్షల పైచిలుకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/30NIMKx viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వెనక్కి తగ్గని రేవంత్ రెడ్డి..! విద్యుత్ సంస్థల్లో దోపిడీని నిరూపిస్తానంటున్న కాంగ్రెస్ ఎంపీ..!!

హైదరాబాద్: తెలంగాణలో చెలరేగిన విద్యుత్ కొనుగోళ్ల రచ్చ ఇప్పట్టో చల్లారేలా కనిపించడం లేదు. విద్యుత్ కొనుగోళ్లలో గోల్ మాల్ జరిగిందని, అందుకు ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు పూర్తి స్థాయిలో సహకరించారని ఘాటుగా విమర్శించారు మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి. గత వారం రోజులగా ఇదే అంశంపే ఆరోపణలు, from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZC4MdL viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పదవీ విరమణ రోజే పోలీస్ శాఖపై సంచలన ఆరోపణలు చేసిన సిఐ దాసరి భూమయ్య ..

ఎవరైనా ఉద్యోగ విరమణ సమయంలో తన ఉద్యోగ జీవితంలో వారు సాగించిన ప్రయాణాన్ని, పడిన ఇబ్బందుల్ని గుర్తు చేసుకుని, వాటిని తాను ఎలా అధిగమించారో చెప్తూ సహ ఉద్యోగుల సమక్షంలో సంతోషంగా రిటైర్మెంట్ ఫంక్షన్ చేసుకుంటారు. కానీ పోలీస్ శాఖలో సీఐగా పనిచేసి రిటైర్ అయిన కరీంనగర్ జిల్లాకు చెందిన భూమయ్య తన ఉద్యోగ జీవితంలో ఎదురైన from Oneindia.in - thatsTelugu https://ift.tt/30NILWZ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తాగుబోతులకు షాక్, ఆధార్ లింక్ ! పీకలదాక తాగితే డ్రాప్ చెయ్యాలి, సరుకులు ఫ్రీ, జోక్ కాదు !

బెంగళూరు: తాగుబోతులకు కర్ణాటక ప్రభుత్వం షాక్ ఇవ్వడానికి సిద్దం అయ్యిందని సమాచారం. ఇక ముందు నేరుగా బార్ కు వెళ్లి డబ్బులు ఇచ్చి మద్యం సేవించడానికి అవకాశం లేకుండా పోతుంది. జోబులో డబ్బుతో పాటు ఆధార్ కార్డు పెట్టుకుని వెళ్లి బార్ లో ఇచ్చి మద్యం సేవించాలి. మద్యం కొనుగోలు చెయ్యాలంటే కచ్చితంగా ఆధార్ కార్డు కావాలనే from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZLuvkp viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సాహో పై సోషల్ మీడియాలో సెటైర్లు..! పబ్జీ గేమ్ కాపీ కొట్టి సినిమా తీసేశారా ..?

హైదరాబాద్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో.. ఇటీవలే విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకొంది. బాహుబలి సీరిస్ తర్వాత ప్రభాస్ నెక్ట్స్ సినిమాపై చాలా అంచనాలు నెలకొన్నాయి. కానీ సినిమా జనానికి అంతలా నచ్చినట్టు లేదు. ఒక్కొక్కరు ఒకలా కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి మూవీ మాత్రం హిట్ టాక్ తెచ్చుకోలేదు. ఈ క్రమంలో పబ్జీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/30O0UUD viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆ కాలేజీలో పాకిస్తాన్ జెండాలు... ఉగ్రవాదులు నక్కి ఉన్నారా..?

కోజికోడ్: కాలేజీ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో కొందరు విద్యార్థులు పాకిస్తాన్ జెండాను ప్రదర్శించడంతో వారిని అరెస్టు చేసిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. కోజికోడ్‌లోని పెరంబ్రా సిల్వర్ కాలేజీలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ముస్లిం స్టూడెంట్ ఫ్రంట్ విద్యార్థి సంఘం కాంగ్రెస్ మద్దతుగా ఉన్న కేరళ స్టూడెంట్స్ యూనియన్‌ల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. ముస్లిం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZKxBoM viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీ సీఎం జగన్ మౌనం వెనక వ్యూహం ఏంటి..? అమరావతిలో రాజధాని ఉన్నట్టా.. లేనట్టా..?

అమరావతి/హైదరాబాద్ : మంత్రి బొత్స సత్యనారాయణ వాడి వేడి వ్యాఖ్యలు చేస్తారు.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి అబ్బే అలాంటిది ఏమీ లేదంటారు. బీజేపి ఎంపీ సుజనా చౌదరి అసలు అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ కు ఎప్పరూ పాల్పడలేదని చెప్పుకొస్తారు. అన్ని కులాలున్న అమరావతిని కేవలం కమ్మరావతిగా చూస్తారా అంటూ సూటిగా ప్రశ్నిస్తారు టీడిపి from Oneindia.in - thatsTelugu https://ift.tt/34dF3YL viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హైదరాబాద్ రోహింగ్యాలకు అడ్డగా మారింది.. ఎన్ఆర్సీ నిర్వహించండి.. రాజాసింగ్ సంచలనం (వీడియో)

హైదరాబాద్ : జాతీయ పౌర రిజిష్టర్ (ఎన్ఆర్సీ) అసోంలో అక్రమంగా దాగి ఉన్న విదేశీయుల బండారాన్ని బయటపెట్టింది. 19 లక్షల పైచిలుకు విదేశీయులు గువహతిలో నక్కి ఉన్నారని ఎన్ఆర్సీ తేల్చిచెప్పింది. అయితే మిగతా చోట్ల కూడా ఎన్ఆర్సీ చేపట్టాలని డిమాండ్ వస్తోంది. రోహింగ్యా ముస్లిములు ఇతర చోట్ల కూడా తలదాచుకున్నారని పలువురు చెప్తున్నారు. తెలంగాణలో కూడా జాతీయ from Oneindia.in - thatsTelugu https://ift.tt/30Own95 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఐటీ రిటర్న్స్ ఫైలింగ్‌కు చివరి తేదీ ఆగష్టు 31...కట్టలేదంటే భారీ జరిమానా

న్యూఢిల్లీ: 2019 - 20 ఆర్థిక సంవత్సరానికి గాను వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లించేందుకు ఆగష్టు 31 చివరి రోజు. శనివారం రోజున ఆదాయపు పన్ను చెల్లించకపోతే... భారీ జరిమానాతో కట్టాల్సి వస్తుంది. ఇప్పటికే చివరితేదీగా ఆగష్టు 31వ తేదీ వరకు ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్‌ను దాఖలు చేసేందుకు పొడిగించింది కేంద్ర ప్రత్యక్ష్య పన్నుల శాఖ. వాస్తవంగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HzBFO6 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీ బీజేపీలో రాజధాని ముసలం..టార్గెట్ కన్నా : టీడీపీ ట్రాప్ లో పడ్డారంటూ : ఢిల్లీకి చేరిన పంచాయితీ..!

ఏపీ బీజేపీలో వర్గ పోరు మొదలైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి తీరు మీద పార్టీ నేతలు మండి పడుతున్నారు. ఏపీలో బీజేపీ పటిష్టత కోసం అనుసరించాల్సిన వ్యూహాల పైన సమావేశం కావాలని నిర్ణయించారు. అయితే, ఈ సమావేశం ద్వారా పార్టీలో రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. టీడీపీ నుండి బీజేపీలో చేరిన నేతలతో కన్నా తన నివాసంలో సమావేశం from Oneindia.in - thatsTelugu https://ift.tt/32ffSmO viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అక్రమంగా డిస్కోథెక్, స్యాండిల్ వుడ్ నటుడు అరెస్టు, అన్నీ షుగర్ ఫ్యాక్టరీలోనే!

బెంగళూరు: బెంగళూరు నగరంలో అక్రమంగా డిస్కోథెక్ నిర్వహిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో స్యాండిల్ వుడ్ నటుడు, బిగ్ బాస్ కన్నడ రియాలిటీ షోలో పాల్గొన్న రోషన్ అలియాస్ రోషన్ గౌడ ఉన్నాడని బెంగళూరు పోలీసులు తెలిపారు. డిస్కోథెక్ మీద దాడి చేసిన పోలీసులు నగదుతో పాటు మద్యం బాటిల్స్, స్కైపింగ్ మిషన్లు, from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HBeseu viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పోస్టు ఆఫీసుల్లో కొత్తరకం సేవలు..! ఇక ఆర్థిక సేవలు అందించ నున్న తపాలా శాఖ..!!

హైదరాబాద్ : ఆధునిక సాంకేతిక విప్లవంతో తపాలా శాఖ మనుగడ ప్రశ్నార్థకమైంది.ఈ నేపథ్యంలో ఆధునికతను అందిపుచ్చుకున్న తపాలాశాఖ వినూత్న ఆలోచనలతో సరికొత్త సేవలకు ముందడుగు వేసింది. పోస్టల్‌ సిబ్బందిని సరుకు రవాణా, ఈ-కామర్స్‌ డెలివరీలకు వినియోగించుకుంటోంది. మరోవైపు బ్యాంకింగ్‌ బాధ్యతలు చేపట్టింది. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు పాస్ట్‌పోర్టు, ఆధార్‌ నమోదు తదితర సేవలందిస్తోంది. ఉత్తరాలు, పోస్టుకార్డులు, ఇన్‌లాండ్‌ from Oneindia.in - thatsTelugu https://ift.tt/32lkLLk viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆ రాష్ట్రం వైపు దూసుకొస్తున్న పెను తుఫాను డోరియన్

ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంపై ప్రకృతి కన్నెర్ర చేసింది. హరికేన్ డోరియన్ అట్లాంటిక్ సముద్ర తీరం మీదుగా ఫ్లోరిడా వైపు దూసుకెళ్లింది. ఇక డోరియన్ తుఫాను ధాటికి ఫ్లోరిడాలో పెద్ద ఎత్తున గాలులు వీస్తున్నాయి. డోరియన్ తుఫాన్ బీభత్సం సృష్టించేందుకు సిద్ధంగా ఉండటంతో అక్కడికి వచ్చిన పర్యాటకులను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించింది స్థానిక ప్రభుత్వం. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HzBDWu viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సైలెంట్ గా కడియం శ్రీహరి సందడి మొదలెట్టారుగా... చలో కాళేశ్వరం అంటున్న కడియం మతలబు అదేనా ?

టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి టీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే . ఆయన పార్టీలో తీవ్రమైన వివక్షకు గురవుతున్నారని, ఆయనకు సీఎం కేసీఆర్ పూర్తిగా ప్రాధాన్యం తగ్గించారని ఆయన అనుచరుల్లో ఆవేదన ఉంది. అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఎర్రబెల్లి దయాకర్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZuvGoU viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

శెభాష్ హెచ్ఏఎల్ : డోర్నియర్ 228 విమానం ఇక యూరప్‌లో కూడా...

న్యూఢిల్లీ : విదేశీ వస్తువులు వద్దు .. స్వదేశీ వస్తువులే ముద్దు అని మేకిన్ ఇండియాలో భాగంగా హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కంపెనీ డోర్నియర్ 228 అనే రవాణా విమానాన్ని రూపొందించింది. దీనిని హెచ్ఏఎల్ సిబ్బంది రూపొందించగా .. 2017లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవీయేషన్ ఆమోదం పొందింది. సరుకు రవాణా ప్రాంతీయ విమానానికి డీజీసీఏ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LhRVnX viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అమరావతి పేరెత్తకుండా...పర్యవరణం పై జగన్ కీలక వ్యాఖ్యలు : అందరూ కలిసి రావాలి...!!

రాజధాని మీద రగడ సాగుతున్నా..ముఖ్యమంత్రి అమరావతి గురించి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా జగన్ మాత్రం నోరు విప్పటం లేదు. రెండు రోజులు క్రితం రాజధాని పైన సమీక్ష తరువాత సీఎం జగన్ స్పష్టత ఇస్తారని భావించారు. కానీ, జరగలేదు. ఇక...వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి ఎక్కడా అమరావతి పేరెత్తలేదు. కానీ పర్యవరణం పరిరక్షణకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HBAbCX viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కశ్మీర్ అంశంపై చర్యలు తీసుకోకుంటే ఇక యుద్ధమే శరణ్యం: ఇమ్రాన్ ఖాన్

ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రోజురోజుకూ బాధ్యాతారాహిత్యమైన వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కశ్మీర్‌పై చర్యలు తీసుకోకుంటే తమ మిలటరీ రంగంలోకి దిగాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ప్రముఖ అంతర్జాతీయ పత్రిక న్యూయార్క్ టైమ్స్‌లో కశ్మీర్ అంశంపై ఇమ్రాన్ ఖాన్ ఓ కథనాన్ని రాశారు. అంతర్జాతాయ సమాజం కశ్మీర్ అంశాన్ని నిర్లక్ష్యం చేయరాదని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PuEcQc viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సుబ్రమణ్యస్వామి సంచలనం : 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు గుడ్‌ బై చెప్పాలని కామెంట్ ...

న్యూఢిల్లీ : స్వపక్షంలో విపక్షంలా మెలిగే బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్యాంకుల విలీనం, స్ధూల దేశీయోత్పత్తి తగ్గిన తర్వాత స్వామి కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. ఐదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యమని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్న అంశాన్ని ప్రస్తావించారు. నూతన ఆర్థిక విధానాలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zEyVuq viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కృష్ణా , గోదావరుల అనుసంధానం .. టీఆర్ఎస్ , వైసీపీ సొంత వ్యవహారం కాదన్న సీపీఐ

ఏపిలో వైసిపి పాలనపై సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని విషయంలో సందిగ్ధత నెలకొని నేపథ్యంలో వైయస్ జగన్ దీనిపై క్లారిటీ ఇవ్వాలని, రాజధానిగా అమరావతి కొనసాగాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయడానికి రాజధాని సంబంధం లేదని చెప్పిన రామకృష్ణ రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం పని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZmExsy viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) తగ్గిందంటే ఎవరిపై అధిక ప్రభావం చూపుతుంది..?

న్యూఢిల్లీ: ఓ వైపు దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకునే దిశగా కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆర్బీఐ స్థూల దేశీయ ఉత్పత్తి 5శాతానికి పడిపోయిందని చెబుతూ సంచలన నివేదికను వెల్లడించింది. అయితే జీడీపీ పడిపోవడం వల్ల నష్టపోయేది దేశంలోని పేద ప్రజలే అని నిపుణులు చెబుతున్నారు. జీడీపీ పడిపోయిన ప్రతి సందర్భంలోనూ సామాన్యుడి జేబుకు చిల్లు పడటం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Li1B20 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చంద్రయాన్-2 థీమ్ : అదిరిపోయిన లాల్‌బాగ్చా గణేశ్ ప్రతిమ ...

ముంబై : మిగిలింది మరికొన్ని గంటలే.. సోమవారం ఉదయమే గణేశ్ మహారాజ్ భక్తుల చేత పూజలు అందుకోనున్నారు. ఇందుకోసం ఇప్పటికే గల్లీలో గణనాథుడి కోసం మండపాలు ఏర్పాటుచేశారు. ఒకరికి మించి మరొకరు డేకరేట్ చేస్తున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మండపాలు వినూత్నంగా రూపొందిస్తుంటారు. ఇక లాల్ బాగ్చాలో ఏర్పాటుచేసే వినాయకుడి ప్రతిమకు విశిష్టత ఉంటుంది. అదే from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LaIO9Y viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Tennessee stunned as Georgia St. rallies for win

Dan Ellington threw two touchdown passes and ran for a third score as 25-point underdog Georgia State upset Tennessee 38-30 on Saturday in one of the first stunners of the college football season. from www.espn.com - TOP https://ift.tt/2LilNk3 via

సీఎంకు ఇంత అవమానమా..అధికారులది లెక్కలేని తనమా..వైసీపీ క్యాడర్ ఫైర్

అది జిల్లా కీలక సమావేశం. ఇంఛార్జి మంత్రి వచ్చారు. జిల్లా మంత్రులు హాజరయ్యారు. ఎంపీలు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అధికారులంతా తరలివచ్చారు కానీ అక్కడున్న వారికెవరికీ ప్రభుత్వాధినేత మాత్రం గుర్తుకు రాలేదు.  విజయనగరం జిల్లా ఇంఛార్జి మంత్రి చెరుకువాడ రంగనాథ రాజు జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. జిల్లా మంత్రులు హాజరయ్యారు. ఇంఛార్జి మంత్రి రాగానే ఆయనతో పాటు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NHGyc2 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మంత్రి ఈటలకు బీజేపీ సపోర్ట్.. కామెంట్లపై కేసీఆర్, కేటీఆర్ వివరణ ఇవ్వాలని డిమాండ్

హైదరాబాద్ : మంత్రి పదవీ భిక్ష కాదు అని సంచలన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌కు బీజేపీ మద్దతుగా నిలిచింది. పార్టీలో ఆయనను ఒంటరిని చేశారని అర్థమవుతుందని వ్యాఖ్యానించింది. తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్ఎస్‌లో పోరాడిన నేతకు సరైన గౌరవం దక్కకపోవడం సరికాదన్నారు. ఈ మేరకు హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో ఆ పార్టీ అధికార from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MLt5jy viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రాయలసీమపై ఎందుకంత ప్రేమ.. సీఎం కేసీఆర్‌పై జేజమ్మ గుస్సా ...

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌పై జేజమ్మ అరుణ ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. ఆయనకు ప్రజల సంక్షేమం పట్టదని మండిపడ్డారు. అబద్దాలను పదే పదే వల్లెవేస్తారని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసీఆర్ పచ్చి అబద్దాలు చెప్తున్నారని శివాలెత్తారు. అధికారంలోకి వచ్చాక అదీ చేస్తాం, ఇదీ చేస్తామని చెప్పిన కేసీఆర్ .. చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. పాలమూరు రంగారెడ్డి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NHxyng viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

గులాబీ కోటలో ఓనర్ల చిచ్చు.. కారుకు బండి కౌంటర్..!

సిరిసిల్ల : గులాబీ కోటలో ఓనర్ల చిచ్చు మొదలైందన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. హుజురాబాద్ వేదికగా గురువారం నాడు ఈటల చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఈటల చేసిన వ్యాఖ్యలు దుమారం రేగేంత లోపే ఆయన మెత్తబడటం ఏంటో అర్థం కాలేదన్నారు. మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వస్తే బెటరని సూచించారు. సొంతూరు చింతమడకపై from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MT0XeD viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అలర్ట్.. ఓటర్ ఐడీ తప్పులు సరిచేసేందుకు ఈసీ చాన్స్.. ఎలాగంటే

న్యూఢిల్లీ : మీ ఓటరు గుర్తింపు కార్డులో పేరు, ఇతర అంశాలు తప్పుగా ఉన్నాయా ? అవి మార్చుకోవాలనుకుంటున్నారా ? అయితే ఎన్నికల సంఘం వెబ్ సైట్ లాగిన్ అయి ... మార్పు, చేర్పులు చేసుకొండి. ఈ మేరకు ఈసీ ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించింది. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్ లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NI4fRe viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

భూమి పట్టా ఇవ్వలేదంటూ.. వీఆర్వో గల్లా పట్టుకున్న మహిళ...!

అసలే భూమి సమస్య....తనకు న్యాయంగా రావాల్సిన వాటా కోసం కాళ్లు అరిగేలా ఎమ్మార్వో కార్యాలయం చుట్టు తిరుగుతోంది. దీనికి అదనంగా వీఆర్వోకు అడిగినన్ని డబ్బులు కూడ ఇచ్చింది. అయినా తనకు న్యాయం జరగలేదు. మహిళను ఒంటరిని చేసి ఉన్న భూమిని ఆమే కొడుకులకు కట్టబెట్టారు అధికారులు. దీంతో కొపం నాశాలానికి ఎక్కిన ఓమహిళ వీఆర్వో గల్లా పట్టుకుని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MKhQb2 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

150 చోట్ల సీబీఐ దాడులు..ఈ సారి టార్గెట్ ఇవే..!

న్యూఢిల్లీ : సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ కొరడా ఝుళిపిస్తోంది. దేశవ్యాప్తంగా 150 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఇందులో ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వేశాఖ, బొగ్గు శాఖ జీఎస్టీ కార్యాలయాలు వంటివి ఉన్నాయి. ఈ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి జరుగుతోందన్న అనుమానం రావడంతో సీబీఐ ఏకకాలంలో దాడులు చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి విపరీతంగా జరుగుతోందన్న from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NGKKJ1 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఐదేళ్ల కనిష్టానికి పడిపోయిన జీడీపీ.. పాయింట్ 8 శాతం తగ్గిన వృద్ధి

న్యూఢిల్లీ : స్టూల దేశీయ ఉత్పత్తి భారీగా పడిపోయింది. 2019-2020 మొదటి త్రైమాసికం 5 శాతానికి చేరింది. గత క్వార్టర్‌లో 5.8 నుంచి .. పాయింట్ 8 శాతానికి తగ్గింది. ఇది గత ఐదేళ్లలో కనిష్టమని పేర్కొంది. 2018-2019 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా జీడీపీ 6.8గా ఉంది. కానీ చివరి క్వార్టర్‌లో మాత్రం 5.8 శాతంగా ఉందని from Oneindia.in - thatsTelugu https://ift.tt/30McKyu viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఉల్లి కొనబోతే కంట కన్నీరే.. నెల రోజులు తప్పదా ఈ గోస?

హైదరాబాద్ : ఉల్లి ఘాటేమో గానీ.. ధరలు మాత్రం కంట నీరు తెప్పించేలా ఉన్నాయి. మొన్నటి వరకు అటు ఇటుగా 20, 25 రూపాయలున్న కిలో ఉల్లిపాయల ధర ఆమాంతం 35 రూపాయలు పలుకుతోంది. ఈ ధరలు ఇంకా పెరిగే ఛాన్సుందన్న వార్తల నేపథ్యంలో జనాలు టెన్షన్ పడుతున్నారు. అయితే ధరలు అదుపులోనే ఉన్నాయని హైదరాబాద్ వ్యవసాయ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HwmRQk viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆంధ్రా కోడలి చేతుల మీదుగా ఆంధ్రా బ్యాంకు కనుమరుగు

మచిలీపట్నం: దశాబ్దాల చరిత్ర ఉన్న ఆంధ్రా బ్యాంకు ఇక కనుమరుగు కానుంది. కొన్ని సంవత్సరాల పాటు నిరంతరాయంగా ఖాతాదారులకు సేవలందిస్తూ వచ్చిన ఈ బ్యాంకు పేరు ఇక ఎక్కడా కనిపించకపోవచ్చు. ఇకపై ఆంధ్రా బ్యాంకు స్థానంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే పేరు కనిపిస్తుంది. ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య ఏర్పాటు from Oneindia.in - thatsTelugu https://ift.tt/32eaNep viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అమరావతిలోనే ఏపీ రాజధాని..కానీ: జగన్ ప్రభుత్వం స్పష్టత : జాతీయ మీడియాలో సంచలనం..!!

ఏపీ రాజధాని గురించి కొద్ది రోజులుగా సాగుతున్న రగడకు ప్రభుత్వం ముగింపు పలికింది. రాజధాని విషయంలో స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు జాతీయ మీడియా కధనాలు ప్రసారం చేసింది. ప్రస్తుతం రాజధానిగా ఉన్న అమరావతి భవిష్యత్ లోనూ రాజధానిగా కొనసాగుతుందని జగన్ ప్రభుత్వం స్పష్టం చేసినట్లు జాతీయ వార్తా ఛానల్ స్పష్టం చేసింది. అయితే, అదే సమయంలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HBCQg1 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బెంగళూరులో ట్రాఫిక్ జాం రిపోర్టు, మీ కర్మ కాలిపోతుంది, హైదరాబాద్ లో గంటకు కి.మీ !

హైదరాబాద్/బెంగళూరు: బెంగళూరు నగరంలో, హైదరాబాద్ లో ట్రాఫిక్ జాం ఎలా ఉందో నివేదికలో వెలుగు చూసింది. బెంగళూరు నగరంలో గంటకు 18.7 కిలో మీటర్ల వేగంతో వాహనాలు వెలుతున్నాయని, హైదరాబాద్ లో గంటకు 21.2 కిలో మీటర్ల వేగంగా వాహనాలు సంచరిస్తున్నాయని నివేదికలో వెలుగు చూసింది. బెంగళూరు నగరంలో ట్రాఫిక్ జాంతో మా కర్మ కాలిపోతుందని ప్రజలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UjoV3b viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న: రాజు మారితే రాజధాని మారాలా...?

ఏపీ రాజధానిని అమరావతి నుండి తరలించే ఆలోచనపై సందిగ్ధత రాజధాని అమరావతి విషయంలో రాష్ట్రంలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ కలిగిస్తోంది . ఇక రాజధానిని మార్చటానికి వీలు లేదు అంటూ తమ పార్టీ వైఖరిని చెప్పిన పవన్ కళ్యాణ్ రాజధాని రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ రాజధానిలో పర్యటిస్తున్నారు. రాజధానిగా అమరావతి కొనసాగింపు from Oneindia.in - thatsTelugu https://ift.tt/34chIXy viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బ్యాంకింగ్‌ సంస్కరణలు:దేశ వ్యాప్తంగా పలు బ్యాంకులు విలీనం చేసిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగాలకు ఇచ్చే రుణాలు పెంచాలన్న నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశ ఆర్థిక పరిస్థితిపై రెండోసారి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టేందుకు తీసుకుంటున్న చర్యలు గురించి మంత్రి సీతారామన్ వివరించారు. బ్యాంకులకు మంచి పాలనా వ్యవస్థ తీసుకువచ్చే ఆలోచన ప్రభుత్వం చేస్తోందని చెప్పారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UfoLtX viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఎంపీ అజాంఖాన్ పై మరో దొంగతనం కేసు...! దాడి చేసి గేదెలను ,25000 ఎత్తుకెళ్లాడు...!

యూపీకి చెందిన సమాజ్‌వాది ఎంపీ అజాంఖాన్ ఎన్నికల ప్రచారం నుండి ఎప్పుడు ఎదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నాడు. స్థానికంగా ఆయనపై పలుకేసులు కూడ నమోదయ్యాయి. ఇలా ఇప్పటికే ఇలా 50 కేసుల వరకు ఆయనపై నమోదయ్యాయంటే అతియోశక్తికాదు. ఇక ఇటివల సాక్ష్యాత్తు లోక్‌సభ డిప్యూటి స్పికర్‌పై కూడ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆయన క్షమాపణలు చెప్పే from Oneindia.in - thatsTelugu https://ift.tt/34chIa0 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కానిస్టేబుల్ వెంటపడి తాళి కట్టాడు.. సినిమా సీన్ కాదు.. ఎక్కడంటే..!

మంచిర్యాల : అది కలెక్టర్ కార్యాలయం. వచ్చీ పోయే వాళ్లతో అక్కడి వాతావరణం సందడిగా ఉంది. ఓ మహిళ కానిస్టేబుల్ విధి నిర్వహణలో బిజీగా ఉన్నారు. మిగతా వాళ్లు కూడా ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయారు. ఆ సమయంలో అపరిచితుడు ఎంట్రీ ఇచ్చాడు. సరాసరిగా సదరు లేడీ కానిస్టేబుల్ దగ్గరకు వెళ్లాడు. అటు ఇటు చూశాడు. అదను from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UjoPZn viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

420 తాతయ్యా..!! వైసీపీ, టీడీపీ నేతల మధ్య హద్దులు దాటుతున్న ట్వీట్ల యుద్ధం

అమరావతి: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ట్వీట్ల యుద్ధం ముదురుతోంది. వ్యక్తిగత విమర్శలకు మళ్లుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లోని తప్పులను ఎత్తి చూపుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. వైఎస్ఆర్సీపీ నాయకులు చేసే విమర్శలకు కౌంటర్ అటాక్ దిగుతున్నారు. తాజాగా శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఇలాంటి from Oneindia.in - thatsTelugu https://ift.tt/34mFGPU viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పల్లకీలో పెద్ద సారూ.. రోడ్డు పనులు పరిశీలించేందుకు వస్తే.. ఆపూర్వ స్వాగతం ....

ఐజ్వాల్ : పెళ్లి సమయంలో వధువును పల్లకీలో తీసుకొస్తుంటారు. ఇదీ సనాతన సాంప్రదాయం కూడా. కానీ అధికారులను పల్లకీలో తీసుకెళ్లడం మాత్రం అరుదు. అలాంటి ఘటనే మిజోరంలో జరిగింది. ఆ మరుమూల ప్రాంత ప్రజలు తమ ఊరికొచ్చిన కలెక్టర్‌ను పల్లకీ మోసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వారి ఆప్యాయతను ఆ కలెక్టర్ కూడా మన్నించి .. సంభ్రమాశ్చర్యానికి from Oneindia.in - thatsTelugu https://ift.tt/30LHOhT viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తెలంగాణ రాష్ట్రం ఓ ప్రమాదకర వ్యక్తి చేతిలో ఉంది..! కేసీఆర్ పై మండిపడ్డ సీఎల్పీ నేత భట్టి..!!

హైదరాబాద్: తెలంగాణలో పాలన ఎప్పుడో పడకేసిందని, రాష్ట్రంలోని ప్రజలు ప్రభుత్వ పథకాలు అందక అనేక సమస్యలకు గురౌతున్న ముఖ్యమంత్రికి ఉలుకు పలుకు లేదని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. తెలంగాణలో ప్రతిపక్ష నేతల మీద ఎదురుదాడి చేయడం, ఇతర పార్టీల్లో ప్రశ్నిస్తున్న బలమైన నేతలను నయానో,భయానో తమ చెప్పుచేతల్లో పెట్టుకోవడం తప్ప from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LbqAVT viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి మొట్టికాయలు.. హైకోర్టు నోటీసులు..!

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి షాక్ తగిలింది. నోటీసులు జారీ చేసి ఇంకోసారి ఝలక్ ఇచ్చింది న్యాయస్థానం. తెలంగాణలో రవాణా వాహనాల వేగం నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ ది రైట్ సొసైటీ సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. ఆ మేరకు పిటిషనర్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZtuSRd viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

High-Protein Diet: This Easy-Peasy Moong Salad Is Ideal For Weight Loss

Moong dal is often touted to be one of the best sources of plant-based proteins in Indian kitchens. from NDTV News - Special https://ift.tt/2L98Ni8 via

2nd Test: Kohli Fifty Helps India Into Strong Position vs West Indies

Virat Kohli led a workmanlike effort from India's top order with a carefully crafted innings of 76 to help India post 264 for five on day 1 of the second Test. from NDTV News - Special https://ift.tt/30NiM1Q via

High-Protein Diet: This Easy-Peasy Moong Salad Is Ideal For Weight Loss

Moong dal is often touted to be one of the best sources of plant-based proteins in Indian kitchens. from NDTV News - Special https://ift.tt/2L98Ni8

మనవేళ్లు మన కంట్లోనే...! రాహుల్ గాంధీయో కాదు బీజేపీ నేతల పేర్లను ఇరికించిన పాకిస్థాన్

కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులను పరిశీలించేందుకు గాను ఐక్యరాజ్యసమితికి లేఖ రాసిన పాకిస్థాన్, కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీతో పాటు బీజేపి నేత హర్యణ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖతార్‌ను కూడ ఇరికించింది. కశ్మీర్ పరిస్థితిపై ఇద్దరు నేతలు చేసిన వ్యాఖ్యలను పేర్కోంటూ పాకిస్థాన్ లేఖను రాసింది. దీంతో నిన్నటి వరకు రాహుల్ గాంధీని విమర్శించిన from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Udjgf4 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పాక్‌కు భారత్ వార్నింగ్.. హద్దులు దాటారో ఖబడ్దార్

న్యూఢిల్లీ: భారత అంతర్గత వ్యవహారమైన జమ్మూ కశ్మీర్‌పై పాకిస్తాన్ నాయకులు అర్థంలేని ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు విదేశీవ్యవహారాల శాఖ ప్రతినిధి రవీష్ కుమార్. భారత్‌లో హింస చెలరేగేలా పాకిస్తాన్ రెచ్చగొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్... పాక్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీచేసింది. యూఎస్ జనరల్ అసెంబ్లీలో 27న మోడీ ప్రసంగం..!! తర్వాత ఇమ్రాన్ ఖాన్ కూడా..!!! జమ్మూ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zr0Xs7 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవినీతిని బహిర్గతం చేస్తా..! టీ సర్కార్ పై మండిపడ్డ రేవంత్ రెడ్డి..!!

హైదరాబాద్: తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు విధానాలపై మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. అంతే కాకుండా తెలంగాణలో బీజేపీ, టిఆర్ఎస్ పార్టీలు వ్యూత్మకంగా ఒకరి ఉనికి ఒకరు కాపాడుకునే విధంగా సహకరించుకుంటున్నాయని ఘాటుగా విమర్శించారు. విద్యుత్ కొనుగోళ్లలో 1000కోట్ల రూపాయల అవినీతి జరిగిందని బీజేపీ అధ్యక్షులు కే. లక్ష్మణ్ ఆరోపించగా, సిబిఐ విచారణకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/30KR6um viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

యూఎస్ జనరల్ అసెంబ్లీలో 27న మోడీ ప్రసంగం..!! తర్వాత ఇమ్రాన్ ఖాన్ కూడా..!!!

న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో వచ్చే నెల 27న ప్రధాని మోడీ ప్రసంగించే అవకాశం ఉంది. ఈ మేరకు అధికార వర్గాలు ధ్రువీకరించాయి. వాతావరణ మార్పు, ఆరోగ్యం, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, చిన్న ద్వీపాలకు సహకారం వంటి పలు అంశాలపై ప్రసంగించే అవకాశం ఉంది. ప్రధాని మోడీ తర్వాత పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రసంగిస్తారు. నరేంద్ర from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZChbhO viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కసాయి కొడుకు: మద్యం కోసం తల్లిని చంపి ఆమె మెదడును వేపుడు చేశాడు

ఛత్తీస్‌గఢ్: నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లినే చంపాడు ఓ కసాయి కొడుకు. మద్యానికి బానిసై ఏకంగా తల్లినే తెగ నరికాడు. ఈ ఘటన ఛత్తీస్‌గడ్‌లోని రాయిగఢ్‌లో చోటుచేసుకుంది. మద్యం సేవించి తల్లిని చంపలేదు... మద్యం కొనేందుకు డబ్బులివ్వలేదని తల్లిని హత్యచేశాడు. ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. వేటాడే సింహం గడ్డి తినదు.. ఇది పాత మాట.. ఆకలేస్తే అదీ గడ్డి తింటుంది... ఇది నయా పోకడ (వీడియో) from Oneindia.in - thatsTelugu https://ift.tt/30I3Ku1 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మంత్రి పదవి ఎవరి భిక్ష కాదు..!! ఈటల సంచలన వ్యాఖ్యలు

వైద్యశాఖ మంత్రి ఈటల రాజెందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఇచ్చిన మంత్రిపదవి ఎవరి బిక్ష కాదని అన్నారు. బీసీ కోటాలో ఎప్పుడు మంత్రి పదవి ఆశించలేదని చెప్పిన ఈటల, తాను టీఆర్ఎస్‌లో పార్టీలోకి మధ్యలో రాలేదని అన్నారు. తాను కూడ గులాబి జెండా నిర్మాణంలో భాగస్వామినని ఉద్వేగంగా మాట్లాడారు. టీఆర్ఎస్ జెండా ఓనర్లలో తాను ఒకడినని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZADHru viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వేటాడే సింహం గడ్డి తినదు.. ఇది పాత మాట.. ఆకలేస్తే అదీ గడ్డి తింటుంది... ఇది నయా పోకడ (వీడియో)

గాంధీనగర్ : సింహం.. మ‌‌‌ృగరాజు.. జంతువులకు రారాజుగా ఉంటుంది. సింహం అంటే ఆ ఠీవి, రాజసమే వేరు. ఇక వేటాడే సింహం గడ్డి తినదు అంటారు. అదీ నిజం కూడా .. అడవీలోని జంతుజాలాన్ని చంపుకుతినే మృగరాజు .. గడ్డి తినదు. ఔను మీరు ఔనన్న కాదన్న గడ్డిని ముట్టుకొదు. కానీ గుజరాత్‌లో మాత్రం ఇందుకు విరుద్దమైన from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HyNS5P viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తూ.గో లో టీడీపీకి కీలక నేత గుడ్ బై : వరుపుల రాజా రాజీనామా : జగన్ పై ప్రశంసలు..!!

తూర్పు గోదావరి జిల్లాలో కీలక నేత టీడీపీకి గుడ్ బై చెప్పారు. ప్రత్తిపాడు నియోజకవర్గ నేత వరుపుల రాజా టీడీపీకి రాజీనామా చేశారు. వెల్లడించారు. టీడీపీలో ఒకే సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారని, కాపులకు సరైన గుర్తింపు లేదని ఆరోపించారు. టీడీపీకి మనుగడ లేదని, మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాల్లేవని వ్యాఖ్యానించారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, పేదల from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZwaQk9 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

యువతిపై పిడిగుద్దులు.. ఇదెక్కడి అరాచకంరా నాయనా..! (వీడియో)

గుర్‌గావ్ : టోల్ గేట్ల దగ్గర కొందరు రెచ్చిపోతున్నారు. టోల్ ఛార్జీలు అడిగిన పాపానికి సిబ్బందిపై దాడులకు తెగబడుతున్నారు. కొన్నిచోట్ల మహిళా సిబ్బంది అని కూడా చూడకుండా పిడిగుద్దులు కురిపిస్తున్నారు. ఆ క్రమంలో తాజాగా హర్యానాలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదివరకు కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే టోల్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HyYLo5 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు..పోస్టులు: తెలంగాణ వాసి అరెస్ట్

విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. కొద్దిరోజుల కిందటే నకిలీ రైతు శేఖర్ చౌదరిని అరెస్టు చేసిన పోలీసులు.. తాజాగా తెలంగాణకు చెందిన నవీన్ కుమార్ గౌడ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆయనను విజయవాడకు తీసుకొచ్చారు. నిందితుడు నవీన్ కుమార్ గౌడ్ మహబూబ్ నగర్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZwaPwB viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అక్రమ మైనింగ్ కేసు, మాజీ సీఎం సేఫ్, రిల్యాక్స్, రూ. 150 కోట్లు లంచం ? గాలి జనార్దన్ రెడ్డి !

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామిని చాల కాలంగా వెంటాడుతున్న జంతకల్ అక్రమ మైనింగ్ కేసులో ఆయన ఊపిరిపీల్చుకున్నారు. జంతకల్ అక్రమ మైనింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు సంస్థ (ఎస్ఐటీ) అధికారులు కొత్తగా తయారు చేసిన చార్జ్ షీట్ లో మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామి పేరు చేర్చలేదు. జంతకల్ మైనింగ్ కంపెనీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Hvt4fe viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హమ్మయ్య.. మనీ ల్యాండరింగ్ కేసులో చిదంబరానికి రిలీఫ్..!!

న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ కేసులో సీబీఐ అదుపులో ఉన్న మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఐఎన్ఎక్స్ కేసులో మనీ ల్యాండరింగ్‌కు సంబంధించి తమ కస్టడీకి ఇవ్వాలని కోరింది. అయితే కస్టడీకి సంబంధించిన నిర్ణయాన్ని వచ్చేనెల 5న వెల్లడిస్తామని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. దీంతో చిదంబరానికి కాస్త రిలీఫ్ లభించినట్టైంది. చిదంబరం దేశ వ్యతిరేక from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZwaNVv viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నాన్చుడా... తేల్చుడా: అగ్గిరాజుకుంటోంది..జగన్ సమర్థతకు పరీక్ష

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై గత కొద్ది రోజులుగా జోరుగా చర్చ జరుగుతోంది. అమరావతిని తరలిస్తున్నారన్న వార్త అందరినీ కలవరపెడుతోంది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాలేదు. మరోవైపు అమరావతి ముంపు ప్రాంతమంటూ అది రాజధాని ఏర్పాటుకు అనువైన ప్రాంతం కాదంటూ కొద్దిరోజుల క్రితం మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు అగ్గి రాజేశాయి. ఇక from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HyYJMZ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇక ప్రత్యక్ష కార్యాచరణ..వైసీపీ దాడుల బాధితులకు అండగా : అక్రమ కేసులు బనాయిస్తున్నారు..చంద్రబాబు..!!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం మీద పోరాటాలకు పిలుపునిచ్చారు. ఇక నుండి ప్రత్యక్ష పోరాటాలు చేయనున్నట్లు ప్రకటించారు. పార్టీ నేతలతో సమావేశంలో ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ కార్యకర్తల మీద దాడులకు పాల్పడుతున్నారని..వారికి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. గుంటూరు లో వారి కోసం శిబిరం ఏర్పాటు చేస్తున్నామని.. తాను స్వయంగా వారిని from Oneindia.in - thatsTelugu https://ift.tt/34bCiqH viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నరేంద్ర మోడీ జన్మదిన వారోత్సవాలు: దేశవ్యాప్త నిర్వహణకు బీజేపీ ఏర్పాట్లు

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజును పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించడానికి భారతీయ జనతాపార్టీ సన్నాహాలు చేస్తోంది. ఈ వారోత్సవాలకు సేవా సప్తాహం అని పేరు పెట్టింది. వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లకు గురువారం శ్రీకారం చుట్టింది బీజేపీ. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ from Oneindia.in - thatsTelugu https://ift.tt/348RSmZ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సారూ.. సంక్షేమ హాస్టళ్లకు భవనాలేవీ..? విద్యార్థుల గోస పట్టదా...

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌పై విద్యార్థి సంఘాలు ఆగ్రహాం వ్యక్తం చేశాయి. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేవని ఆరోపించింది. విద్యార్థులకు సరైన మౌలిక వసతుల సదుపాయల కల్పన లేదని మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై చిన్నచూపు చూడటాన్ని నిరసిస్తూ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UcCHVv viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

2021లోనే కశ్మీర్ ఎన్నికలు ...? డీలిమిటేషన్ ప్రక్రియ ఆలస్యం

జమ్ము కశ్మీర్‌లో ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఆక్టోబర్ 31 నుండి అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగనుంది. కొత్తగా ఎర్పడిన కేంద్రపాలిత ప్రాంతం కావడంతో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం 10 నుండి 15 నెలల కాలం పడుతుందని ఎన్నికల కమీషన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందుకోసం from Oneindia.in - thatsTelugu https://ift.tt/34dKWp1 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు.. హైదరాబాద్ భూములు అమ్మి పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేస్తాం..!

హైదరాబాద్ : పాలమూరు జిల్లాను పాలు గారే జిల్లాగా అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తామంటూ భరోసా కల్పించారు సీఎం కేసీఆర్. హైదరాబాద్‌లో విలువైన భూములు అమ్మి పాలమూరు ఎత్తిపోతల పథకం ఏడాదిలోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి పాలకుల దెబ్బతో కరవుతో అల్లాడుతున్న వలసల జిల్లా పాలమూరు దశదిశ మార్చుతానని ప్రకటించారు. గోదావరి - క‌ృష్ణా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PlpPO4 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రూ. వేల కోట్ల ఐఎంఏ స్కాం, 300 కేజీల బంగారు బిస్కెట్ల వివరాలు ఇవ్వండి, హై కోర్టు !

బెంగళూరు: కర్ణాటకతో పాటు అనేక రాష్ట్రాల్లో సంచలనం రేపిన రూ. వేల కోట్ల ఐఎంఏ జ్యూవెలర్స్ స్కాం కేసులో స్వాధీనం చేసుకున్న బంగారు బిస్కెట్ల వివరాలు ఇవ్వాలని కర్ణాటక హై కోర్టు ప్రత్యేక దర్యాప్తు సంస్థ (ఎస్ఐటీ) అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 300 కేజీల బంగారు బిస్కెట్లు అధికారులు స్వాధీనం చేసుకున్నారని కోర్టు దృష్టికి రావడంతో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zpGKUT viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Asus ZenFone Max Pro M2, Asus 6Z, More Phones Get August Security Patch

Asus ZenFone Max M2, Asus 6Z, Asus ZenFone Max Pro M2, and Asus ZenFone Max Pro M1 are all getting new updates in India. from NDTV News - Special https://ift.tt/30G3dJm via

Reds' Aquino belts 14th HR of August for record

Reds slugger Aristides Aquino set the National League rookie record for homers in a month with his 14th in August. from www.espn.com - TOP https://ift.tt/325Wets via

Asus ZenFone Max Pro M2, Asus 6Z, More Phones Get August Security Patch

Asus ZenFone Max M2, Asus 6Z, Asus ZenFone Max Pro M2, and Asus ZenFone Max Pro M1 are all getting new updates in India. from NDTV News - Special https://ift.tt/30G3dJm

IT Professional Kills Ailing Wife Before Committing Suicide In Pune

A 45-year-old IT professional allegedly bludgeoned his wife to death, who was suffering from a mental ailment, and later committed suicide in Maharashtra's Pune district, police said on Thursday. from NDTV News - Special https://ift.tt/2Zy6RYs

75 నూతన మెడికల్ కాలేజీలు : కేంద్ర క్యాబినెట్ నిర్ణయం

దేశంలో మరో 75 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ద్వార అదనంగా 15,700 మెడికల్ సీట్లు పెరగనున్నన్నట్టు కేంద్రమంత్రి ప్రకాశ్ జవడేకర్ వెల్లడించారు. కొత్త వైద్య కాలేజీలను రానున్న విద్యా సంవత్సరం నుండే ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు. ఇక ఇప్పటి వరకు దేశంలో 529 మెడికల్ కాలేజీలు ఉండగా వాటిలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Pj8bu6 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఎన్నికలు ఏవైనా విజయం మాదే.. ఆ ఎలక్షన్లపై కూడా కేటీఆర్ ధీమా..!

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ పార్టీ క్రమక్రమంగా ప్రజలకు దగ్గరై బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. ఎంతలా అంటే రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ తప్ప మరో పార్టీ లేదా అనేంతలా తయారైంది పరిస్థితి. మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాస్తో కూస్తో 19 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ztjBks viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

3 వారాల్లో... 10 మంది పాకిస్థాన్ కమాండోలను హతమార్చిన ఇండియన్ ఆర్మీ

ఆర్టికల్ 370 రద్దు నుండి నేటి వరకు మొత్తం పదిమంది పాకిస్థాన్ కమాండోలను హతం చేసినట్టు సమాచారం. ఆర్టికల్ రద్దు తర్వాత పాకిస్థాన్ ఉగ్రవాదులు, పాకిస్థాన్‌ సైన్యం సహకారంతో భారత్‌కి చొరబడేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య పలు సార్లు కాల్పులు జరిగాయి. ఈనేపథ్యంలోనే ఆగస్టు 5 నుండి నేటి వరకు పదిమంది పాకిస్థాన్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zogk54 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మహిళ ఐపీఎస్‌కు తప్పని లైంగిక వేధింపులు.. సీనియర్ టార్చర్‌తో కోర్టుకు... కేసు విచారణ తెలంగాణకు ....

చెన్నై/హైదరాబాద్ : ఆకాశంలో సగం.. అవకాశాల్లోనూ సగం అతివలకు ఇస్తామని ఊదరగొడుతుంటారు. సమాన హక్కులు అని, విద్య, ఉద్యోగాలు కల్పిస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలిస్తారు. అయితే వాస్తవం మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. మహిళలకు వేధింపులు తప్పడం లేదు. అదీ కూడా పని చేసే చోట లైంగికంగా వేధించడం ఆందోళన కలిగిస్తోంది. ఉన్నత స్థానాల్లో ఉన్న వారిని కూడా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LgQp5L viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

విజయదశమికి వీల్లేనట్టే..! తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు సెంటిమెంట్ అడ్డంకి..!!

హైదరాబాద్ : గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ మీద ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే దీని మీద మీడియా పెద్దగా ప్రతిస్పందించలేదు. అలాంటిది గడిచిన రెండు, మూడు రోజులుగా మాత్రం పరిస్థితుల్లో అనూహ్య మార్పు చోటుచేసుకుంది. ఇప్పుడు మీడియా కేబినెట్ విస్తరణ మీద వార్తలు రాస్తున్నాయి. విస్తరణ జరిగితే ఎవరికి అవకాశాలు లభిస్తాయన్న from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zn2EYm viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఫన్నీ వీడియో.. టీవీఎస్ XL దెబ్బకు బుల్లెట్ ఢమాల్.. బొక్కేట్టేసిందిగా..!

హైదరాబాద్ : కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలంటారు. చిన్న చితకా కాదు.. పెద్ద వాటికేసి గురి చూడాలన్నది ఆ నానుడి సారాంశం. అదే కోవలో ఇటీవల నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. సీరియస్ విషయమే అయినప్పటికీ.. చూడటానికి మాత్రం ఫన్నీగా కనిపిస్తోంది. నాతో పెట్టుకుంటావా అన్నట్లుగా ఓ చిన్న from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MKbus7 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

శివుడు కులం ఏంటో తెలుసా.. ఈ మంత్రి ఆధారాలతో సహా చెప్పాడు

బీహార్ : ఇప్పటివరకు కులజాఢ్యం ఒక్క మనుషులకే పరిమితమైందని అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు ఆ కుల కంపును దేవుళ్లకు కూడా అంటించేస్తున్నారు కొందరు నాయకులు. ఫలానా దేవుడు మా కులం వాడంటూ బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తూ విమర్శల పాలవుతున్నారు. తాజాగా బీహార్‌ మాజీ మంత్రి భగవంతుడికి కులం రంగు అద్దారు. బీహార్ మంత్రి బ్రిజ్ కిషోర్ బింద్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MHHblQ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వైఎస్ జగన్‌ను ప్రశంసల్లో ముంచెత్తిన రాజాసింగ్...! సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్న ఎమ్మెల్యే!

అమరావతి: తెలంగాణకు చెందిన భారతీయ జనతాపార్టీ శాసన సభ్యుడు రాజాసింగ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశంసల్లో ముంచెత్తారు. వైఎస్ జగన్ సాహసోపేత నిర్ణయాన్ని తీసుకున్నారని అన్నారు. సనాతన ధర్మం, హిందూ ఆలయాల పరిరక్షణ అంశంలో వైఎస్ జగన్ తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నానని చెప్పుకొచ్చారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం ఆయన ఓ ట్వీట్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NBn48J viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆదాయం తగ్గింది..భారం పెరిగింది : పడిపోయిన మద్యం అమ్మకాలు: ఏపీకి అప్పులే ఆధారం..!!

ఏపీలో ఆదాయం ఆశించిన స్థాయిలో లేదు. ఖర్చు భారం పెరిగింది. కేంద్రం నుండి సాధారణంగా వచ్చే గ్రాంట్లు కేటాయింపులు మినహా ప్రత్యేకంగా సాయం లేదు. దీంతో..ఇక అప్పులే ఏపీకి ఆధారం కానున్నాయి. రాష్ట్రంలో రెవిన్యూ పైన ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. అదే సమయంలో ఆదాయం తెచ్చే శాఖల అధికారులతో రెవిన్యూ వివరాలను సేకరించారు. వాణిజ్యపన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U9M8VH viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కశ్మీర్‌లో 50వేల ఉద్యోగాల భర్తీ.. త్వరలో ప్రకటన : గవర్నర్ సత్యపాల్ మాలిక్

జమ్ము కశ్మీర్‌లో 50వేల ఉద్యోగాలను భర్తి చేస్తామని జమ్ము కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రకటించారు. అదికూడ రెండు లేదా మూడు నెలల్లోనే భర్తీ చేస్తామని ఆయన వెల్లడించారు. ఉద్యోగాలను జేజిక్కుంచుకునే యువత సిద్దంగా ఉండాలని, ఇందుకోసం అవసరమైన శక్థి సామర్థ్యాలను కూడగట్టుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అక్గోబర్ 31 నుండి పూర్తిస్థాయి కేంద్రపాలిత ప్రాంతాలుగా మారనున్న నేపథ్యంలోనే from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UcfvXj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఫోటో షూట్ కోసం పిలిచి.. బికినీతో వివిధ యాంగిల్లో.. తర్వాత ఆ పని చేసిన నటుడు...

ముంబై : అవకాశాల పేరుతో మోసం చేసే వారెందరో. సినిమాలు, సీరియళ్లే కాదు .. టీవీ షోలు, రియాలిటీ షోల కోసం అమ్మాయిలను వంచిస్తున్నారు. తర్వాత ఛాన్స్ ఇవ్వకపోవడంతో మోసపోయామని కొందరు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు మిన్నకుండిపోతున్నారు. తాజాగా మరాఠీ టీవీ నటుడు కూడా ఓ మైనర్ బాలికను వంచించాడు. టీవీ షో పేరుతో పిలిచి లైంగికదాడి from Oneindia.in - thatsTelugu https://ift.tt/34azHO7 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

విశాఖలో దారుణం: డిగ్రీ విద్యార్థిని గొంతుకోసిన ప్రేమోన్మాది..పరిస్థితి విషమం

అనకాపల్లి: విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. అనకాపల్లిలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. అనకాపల్లి డీవీఎన్ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న యశోద భార్గవి అనే విద్యార్థిని పై కత్తితో దాడి చేశాడు. నడిరోడ్డుపై ఆమె గొంతు కోశాడు సాయి అనే ప్రేమోన్మాది. కాలేజీ అయిపోగానే ఇంటికెళ్లేందుకు రోడ్డుపై వేచిఉన్న సమయంలో సాయి కత్తితో వచ్చి భార్గవిపై దాడి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UaLBTn viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపి సీఎం నాలుగు పడవల ప్రయాణం..! తొందరపాటు నిర్ణయాలతో అయోమయం..!!

అమరావతి/హైదరాబాద్ : ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి అయోమయంలో పడ్డారా..? సమర్ధవంతంగా పాలన అందిస్తానన్న జగన్ తప్పటడుగులు వేస్తున్నారా.? ప్రతిపక్ష పార్టీ పై ఆదిపత్యం కొనసాగించే క్రమంలో అసలు అంశాలు పక్కదోవ పడుతున్నాయా..? అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి. కేంద్రంతో సఖ్యత, పొరుగు రాష్ట్రంతో స్నేహం, చంద్రబాబుపై పైచేయి, నవరత్నాల అమలు అనే నాలుగు అంశాలతో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Phvx3j viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీ టీడీపీకి ఎమైంది? ఆసుపత్రిలో కోడెల..అజ్ఞాతంలో కూన రవి, యరపతినేని: అదే జాబితాలో సోమిరెడ్డి!

అమరావతి: తెలుగుదేశం పార్టీ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాల్సిన కొందరు సీనియర్ నేతలు పార్టీ ఫిరాయిస్తోంటే.. మరికొందరు పోలీసు కేసులను ఎదుర్కొంటున్నారు. అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. అధికారాన్ని కోల్పోయిన అతి కొద్దిరోజుల్లోనే ఇలాంటి ప్రతికూల పరిస్థితులను చవి చూడాల్సి వస్తుందని అనుకోలేదని తెలుగుదేశం పార్టీ వర్గాలు వాపోతున్నాయి. స్వయంకృతాపరాధాల వల్లే ఈ దుస్థితి తలెత్తిందని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zqEA7l viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పాక్ గగనతలం మూసివేస్తే భారత విమానాయాన సంస్థకు వచ్చే నష్టమేంటి..?

జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ భారత్‌పై కక్షసాధింపు చర్యలకు దిగుతోంది. కడుపుమంటతో రగిలిపోతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే భారత వాణిజ్యంపై దెబ్బకొట్టిన పాకిస్తాన్... తాజాగా భారత విమానాలు తమ గగనతలంలోకి రాకుండా ఆంక్షలు విధించింది. అంతేకాదు రహదారులను కూడా మూసివేస్తోంది. బాలాకోట్ దాడుల తర్వాత గగనతలం మూసివేసిన పాకిస్తాన్... తిరిగి జూలై 16న from Oneindia.in - thatsTelugu https://ift.tt/344mSEN viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రాష్ట్రమంతా 144 సెక్షన్ అమలు చేస్తున్నారుగా ... విద్యార్థులపట్ల ఇంత కర్కశమా ... లోకేష్ ఫైర్

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో అరాచకం కొనసాగుతుంది అని టిడిపి భగ్గుమంటున్న విషయం తెలిసిందే. వైసిపి పాలనలో రాష్ట్రంలో ఆశా వర్కర్ల పరిస్థితి,ఇసుక కొరతతో నిర్మాణ రంగ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. మొన్నటికి మొన్న ఆశా వర్కర్ల విషయంలో ప్రభుత్వం అనచివేతలకు పాల్పడుతుంది అని మండిపడిన నారా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HxFpQm viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నో సెక్స్ ఎడ్యుకేషన్ .. ఆరెస్సెస్ అనుబంధ సంస్థ సంచలనం ...

న్యూఢిల్లీ : ఆరెస్సెస్ అనుబంధ సంస్థ శిక్ష సంస్కృతి ఉత్తాన్ న్యాస్ (ఎస్ఎస్‌యూన్) సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది. సెకండరీ పాఠశాలలో విద్యార్థులకు సెక్స్‌కు సంబంధించిన పాఠ్యాంశాలు బోధించొద్దని సూచించింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిత్వ శాఖకు సూచన చేసింది. దీంతో పిల్లలపై చెడు ప్రభావం పడుతుందే తప్ప .. మంచి జరగదని from Oneindia.in - thatsTelugu https://ift.tt/32a5Gw0 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వేములవాడలో స్కూల్ వ్యాన్ బోల్తా.. ముగ్గురు విద్యార్థులు బలి.. మద్యం మత్తులో డ్రైవర్..!

సిరిసిల్ల : వేములవాడ శివారులో స్కూల్ వ్యాన్ బోల్తా పలు అనుమానాలకు తావిస్తోంది. ముగ్గురు విద్యార్థులను పొట్టన బెట్టుకున్న ఈ యాక్సిడెంట్ స్కూల్ యజమాన్యం నిర్లక్ష్య ధోరణిని బయటపెట్టింది. బస్సుకు అసలు ఫిట్‌నెస్ ఉందా అనేది పెద్ద ప్రశ్నలా మారింది. ఇక వ్యాన్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడనే మరో భయంకరమైన నిజం స్థానికులకు ఆగ్రహం తెప్పించింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HxFnYK viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రాహుల్ గాంధీ ఇన్నాళ్లు దేశాన్ని అవమానించారు : ప్రకాశ్ జవదేకర్

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కశ్మీర్ పై యూ టర్న్ తీసుకున్నారని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు. రాహుల్ గాంధీ ఇన్నాళ్లు బాధ్యత రహితమైన వ్యాఖ్యలు చేశారని ఆయన మండిపడ్డారు...దీంతో ఇన్నాళ్లు భారత దేశాన్ని అవమానించారని ఆయన ఫైర్ అయ్యారు... కశ్మీర్‌లో హింసాత్మక చర్యలు జరుగుతున్నాయని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలనే పాకిస్థాన్ ఉపయోగించుకుందని from Oneindia.in - thatsTelugu https://ift.tt/32euFyd viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బెంగళూరులో లైవ్ బ్యాండ్ అమ్మాయిలు, హైటెక్ వ్యభిచారం, రెచ్చిపో, విటులకు వల!

బెంగళూరు: లైవ్ బ్యాండ్ లో పని చేస్తున్న అమ్మాయిలతో హైటెక్ వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్న లైవ్ బ్యాండ్ యజమానిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి పిలుచుకుని వచ్చిన అందమైన అమ్మాయిలతో మించు (రెచ్చిపో) అనే పేరుతో లైవ్ బ్యాండ్ నిర్వహిస్తున్నారని, హైటెక్ వేశ్యవాటిక నిర్వహకులను అరెస్టు చేశామని సీసీబీ పోలీసులు తెలిపారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HxFmnE viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మళ్లీ అధికారంలోకి వస్తాను : అమరావతి కాన్సెప్ట్‌నే చంపేసే పరిస్థితి : చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో ఇంత కష్టపడితే.. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందా అనే ఆలోచన తనను కలిచివేస్తుందన్నారు. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చి రివర్స్ పాలన చేస్తున్నారని ప్రభుత్వం పైన మండిపడ్డారు. ఏపీలో తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసారు. చెప్పారు. తాను ఆశా జీవిని.. అధైర్యపడకుండా ముందుకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3298idg viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బంగారం ధరలు అమాంతంగా పెరగడానికి కారణమేంటి..? మళ్లీ పెరిగే ఛాన్సుందా..?

ముంబై: గత ఐదురోజులుగా బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగిపోతూ వస్తున్నాయి. సోమవారం రోజున పుత్తడి ధరకు రెక్కలు వచ్చేశాయి. ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఏకంగా 10 గ్రాముల బంగారం రూ.40వేలు మార్క్‌ను తాకింది. గత ఆరేళ్లలో ఎప్పుడూ ఇంత స్థాయిలో బంగారం పెరగలేదు. ఇక భవిష్యత్తులో మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.మంగళవారం రోజున పుత్తడి ధరలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HuxlzK viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మరోసారి పాకిస్థాన్ గగనతలంపై నిషేధాజ్ఞలు... పూర్తిగా నిలిపివేస్తామన్న పాకిస్తాన్ మంత్రి

బాలకోట్ దాడి తర్వాత పాకిస్థాన్ మరోసారి తన గగనతలంపై నిషేధాజ్ఞలు విధించింది. పాకిస్థాన్‌లోని కరాచి మార్గంలో ఉన్న మూడు వైమానిక మార్గాల్లో ఈ నిషేధం కొనసాగుతోంది. అయితే నేటి నుండి ప్రారంభమైన నిషేధం ఈనెల 31వరకు కొనసాగనున్నందని పాకిస్థాన్ విమానయాన శాఖ ప్రకటించింది. మరోవైపు పూర్తిస్థాయిలో పాక్ గగనతలంపై నిషేధాని విధించే యోచనలో ఉన్నట్టు పాకిస్థాన్ శాస్త్ర సాంకేతిక వ్యవహారాల మంత్రి తెలిపారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/32a5Bsc viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అజిత్ జోగీ ఎస్టీ కాదు... తేల్చిన హైపవర్ కమిటీ .... ఎమ్మెల్యే పదవికి ఎసరు

18 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి ఎస్టీనా కాదా అనేది తేలింది. తప్పుడు దృవపత్రాలతో ఎమ్మెల్యేగా గెలుపోందారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే వాదనలు ప్రతివాదనలు జరిగి విచారణ చేపట్టారు. ఇందుకోసం సుమారు ఇరవై సంవత్సరాల సమయం పట్టింది. కమిటీల మీద కమీటిలు వేశారు. ఆరాల మీద ఆరాలు తీశారు. చివరకు ఆయన ఎస్టీ కాదని తేల్చారు. అయితే from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U6vsyn viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఊళ్ళో చాటింపు: బహిరంగ ప్రదేశంలో ఆ పని చేస్తే అంతే.. చెప్పినోళ్లకు వెయ్యి.. పంచాయతీకి రెండువేలు(వీడి

హైదరాబాద్ : ఔను .. బహిరంగ ప్రదేశంలో ఆ పని నిషిద్దం. కాదు కూడదని చేశారో అంతే. మీ వెంట గ్రామం మొత్తం ఫోకస్ చేస్తోంది. ఇందులో మంచితోపాటు నగదు ప్రోత్సాహం ఉండటం విశేషం. ఎవరూ కాదన్న పాతర్ల పహాడ్ సర్పంచ్ నిర్ణయాన్ని విద్యాధికులు, మేధావులు ప్రశంసిస్తున్నారు. అసలే గ్రామం .. ఆపై అన్నట్టు ... గ్రామంలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/346mvJN viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహన్ అరెస్ట్.. ఎందుకో తెలుసా..?

భోపాల్ : మధ్యప్రదేశ్ సర్కార్‌పై బీజేపీ నిప్పులు చెరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడింది. రైతుల రుణమాఫీ ఎప్పుడూ చేస్తారని ప్రశ్నించింది. ఇచ్చిన హామీలు విస్మరించిన కమల్‌నాథ్‌కు సీఎంగా ఉండే అర్హత లేదని విమర్శించింది. రైతు సమస్యలపై రాష్ట్రంలోని శివ్‌పురి పిచ్చొరిలో మంగళవారం బీజేపీ నేతలు భారీ నిరసన చేపట్టారు. ఈ ర్యాలీలో మాజీ సీఎం, from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U6voyD viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అత్యాచారం కేసులో గ్రామ పెద్దల పైశాచికత్వం.. బాధితురాలికే గుండు గీయించిన వైనం..!

గయ : అత్యాచారం కేసులో గ్రామ పెద్దలు పైశాచికంగా ప్రవర్తించారు. బాధితురాలినే తప్పుపడుతూ గుండు గీయించారు. అంతటితో ఆగలేదు. ఆమెను వీధుల్లో ఊరేగించి మూర్ఖంగా వ్యవహరించారు. సభ్య సమాజం తలదించుకునేలా చేసిన ఈ ఘటన బీహార్ లోని గయ జిల్లాలో చోటు చేసుకుంది. అత్యంత దారుణమైన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్వాతంత్ర్య దినోత్సవం కంటే from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U9tqh1 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా..! జర బద్రం సుమీ..!!

న్యూఢిల్లీ/హైదరాబాద్ : ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా..! తస్మాత్ జాగ్రత్త.. పిన్ నంబర్ ఎంటర్ చేసేముందు ఒక చేతిని నంబర్ బటన్స్ కి అడ్డుగా పెట్టి మరో చేత్తో పిన్ నంబర్ ఎంటర్ చేయడం సురక్షితం. కొన్ని చిన్న చిన్న సూత్రాలు పాటిస్తే పెద్ద పెద్ద పొరపాట్లనుండి బయటపడే అవకాశాలు ఉంటాయి. మన దేశంలో సర్వసాధారణంగా మారిన from Oneindia.in - thatsTelugu https://ift.tt/343D5tW viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

టీఎంసీ కార్యకర్తలపై దాడులు చేయండి.. అడ్డొస్తే పోలీసులపై కూడా... బెంగాల్ బీజేపీ చీఫ్ కాంట్రవర్సీ

కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌లో అధికార టీఎంసీ, బీజేపీ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత మొదలైన డామినేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇరు పార్టీల ఘర్షణలో పదుల సంఖ్యలో కార్యకర్తలు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ కాంట్రవర్సీ కామెంట్లు చేశారు. బీజేపీ కార్యకర్తలు దాడులకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U7QFYu viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రేపే కేంద్ర క్యాబినెట్... కశ్మీర్‌కు ప్రత్యేక ప్యాకేజీ...?

బుధవారం సాయంత్రం కేంద్రకేబినెట్ సమావేశం కానుంది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన కొనసాగనున్న మంత్రివర్గ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈనేపథ్యంలోనే కశ్మీర్‌కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కశ్మీరీ యువతకు ప్రత్యేక ఉద్యోగాలతోపాటు, కశ్మీర్ అభివృద్దికి పెద్ద ఎత్తున నిధులను అందించేందుకు గాను ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/34315x8 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కాశ్మీర్ నుంచి గుజరాత్ దాకా: సరిహద్దుల్లో భారీగా ఎస్ఎస్జీ కమెండోలను మోహరింపజేసిన పాక్

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి గల రాష్ట్ర హోదా కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన అనంతరం ఆ రాష్ట్ర సరిహద్దుల్లో తరచూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూనే వస్తున్నాయి. యూరీ సెక్టార్ మొదలుకుని.. రాజౌరీ, పూంఛ్ వంటి ప్రాంతాల్లో పాకిస్తాన్ సైనికులు తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నారు. భారత జవాన్లను లక్ష్యంగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U6YPR7 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. జనం తిరగబడ్డారా..!

చొప్పదండి : టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకు క్షేత్ర స్థాయిలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయా? కొన్ని విషయాల్లో జనం ఎదురు తిరుగుతున్నారా? ఇలాంటి ప్రశ్నలకు తాజాగా చొప్పదండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు ఎదురైన సంఘటన వాటికి సమాధానంగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టుల నిర్మాణాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్న క్రమంలో.. జనం కూడా ఎదురు from Oneindia.in - thatsTelugu https://ift.tt/33ZJTbT viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వచ్చీరాని ఇంగ్లీష్ తెచ్చిన తంట..! బొమ్మ విమానాలకు ఆర్డర్ చేస్తే నిజమైనవి వచ్చేసాయి..!!

హైదరాబాద్ : వచ్చీరాని ఇంగ్లీష్ భాష ఓ ధనవంతుడిని చిక్కుల పాలు చేసింది. సౌదీ అరేబియాలో జరిగిన ఈ సంఘటన పట్ల తన కుటుంబ సభ్యులే ఆశ్చర్యపోతున్నారట. సౌదీ అరేబియాలో కుబేరులకు కొదవ లేదు. అలాంటి ఓ కుబేరుడికి తన కొడుకంటే ఎంతో ఇష్టం. తన గారాల కుమారుడికేమో విమానాలంటే పిచ్చి. ఇంకేముంది కొడుకు బర్త్‌డే సందర్భంగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U7QBbc viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దొంగతనం చేయడంలో వారికి వారే సాటి: రాహుల్‌కు నిర్మలా కౌంటర్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఖజానాకు రూ.1.76 లక్షల కోట్లు బదిలీ చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్బీఐ నుంచి ప్రభుత్వం పెద్దమొత్తంలో డబ్బులు దొంగలించిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు కేంద్ర from Oneindia.in - thatsTelugu https://ift.tt/345lAt1 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హర్యానాలో పాకిస్తాన్ జాతీయుడు: తొమ్మిది సరిహద్దులు దాటినట్లు నిర్ధారణ

చండీగఢ్: హర్యానాలోని అంబాలా కంటోన్మెంట్ ప్రాంతంలో ఓ పాకిస్తాన్ జాతీయుడు తిష్ట వేసిన ఉదంతం మంగళవారం వెలుగులోకి వచ్చింది. అతని పేరు అలీ ముర్తాజా. పాకిస్తాన్ జాతీయుడు. తొమ్మిది సార్లు అతను అక్రమంగా సరిహద్దులను దాటుకుని పాకిస్తాన్ కు వెళ్లొచ్చినట్లు జిల్లా పోలీసులు గుర్తించారు. ముర్తాజాను అరెస్టు చేసి, జిల్లా న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. అతణ్ని 14 రోజుల from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U8JEXp viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అమరావతిలో అక్రమాలకు ఆధారాలివే.. అసలు కధ ముందుంది..! మంత్రి బొత్సా మరో సంచలనం!!

రాజధాని మీద తన వ్యాఖ్యలతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి కారణమైన మంత్రి బొత్సా సత్యానారాయణ మరో సంచలనానికి తెర లేపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో అక్రమాలు జరిగాయని.. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. దీని మీద బీజేపీ ..టీడీపీ నేతలు సవాల్ చేస్తున్నారు. తన పేరు మీద ఒక్క ఎకరం ఉన్నా బొత్సా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zsrs1m viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బయటకు రాను... గృహ నిర్భంధంలోనే ఉంటాము...! మహబుబా ముఫ్తి, ఒమర్ అబ్దుల్లా...!

జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత గృహ నిర్భంధంలోకి వెళ్లిన కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మహబుబా ముఫ్తి, ఓమర్ అబ్ధుల్లా మొండికేశారు. ప్రభుత్వం ఆఫర్ ఇచ్చినా.. తాము గృహ నిర్భంధం నుండి బయటకు వెళ్లమని తెగేసి చెప్పారు. కశ్మీర్‌లో సాధరణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలోనే గుృహ నిర్భంధంలో ఉన్న నేతలను బయటకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/341LNJd viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కశ్మీర్‌లో రెచ్చిపోయిన ముష్కరులు.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి ...

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుచేసి .. విభజించాక పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్న తరుణంలో ముష్కరులు రెచ్చిపోయారు. ఈ నెల 5న కశ్మీర్ విభజన జరగగా .. 22 రోజులకు ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఇద్దరు పౌరులపై దాడి చేసి పొట్టన పెట్టుకున్నారు. పౌరులను హతమార్చింది ఉగ్రవాద సంస్థకు చెందినవారని పోలీసులు అనుమానిస్తున్నారు. వారిని మట్టుబెట్టింది ఎవరనే from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KWjYKI viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అమిత్ షా తదుపరి లక్ష్యం మావోయిస్టులేనా..? నక్సలిజంపై మోడీ సర్కార్ స్టెప్ ఏంటి..?

గత కొంత కాలంగా సైలెంట్‌గా ఉన్న మావోయిస్టులు మళ్లీ పంజా విసిరేందుకు స్కెచ్ వేస్తున్నారా...? ఈ సారి వారి లక్ష్యం పెద్దదిగా ఉండనుందా..? 2019 ఎన్నికల తర్వాత కాస్త నెమ్మదించిన మావోయిస్టులు వైలెంట్‌గా రియాక్ట్ అయ్యేందుకు వేచిచూస్తున్నారా.. ఇంతకీ వారి టార్గెట్ ఎవరు..? from Oneindia.in - thatsTelugu https://ift.tt/323Ckzh viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కన్నతల్లి కసాయిగా మారి.. కూతురును బస్సు కిందకు తోసి.. ఏం కష్టమొచ్చిందో పాపం..!

హైదరాబాద్ : కన్నతల్లి ఉన్మాదిలా మారింది. కన్న కూతురును బస్సు కిందకు తోసేసింది. ఏం కష్టం వచ్చిందో ఏమో గానీ మొత్తానికి ఆ తల్లి కన్నబిడ్డను అత్యంత పైశాచికంగా చంపాలని భావించింది. కుటుంబ కష్టాలో.. భర్తతో గొడవలో.. ఇంకేదో కారణం తెలియదు గానీ చివరకు ఆ తల్లి చావు దెబ్బలు తినాల్సి వచ్చింది. నవ మాసాలు మోసి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KX25eT viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో మరో రన్ వే

బెంగళూరు: దక్షిణాది రాష్ట్రాల్లో అత్యంత రద్దీ ఎయిర్ పోర్ట్ లల్లోఒకటైన బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరో రన్ వే సిద్ధమైంది. విమానాశ్రయానికి దక్షిణం వైపున నిర్మించిన ఈ రన్ వేను అంతర్జాతీయ విమాన సర్వీసుల కోసం మాత్రమే వినియోగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నీట మునిగిన భవానీ ద్వీపానికి సరికొత్త హంగులు కొత్తగా నిర్మించిన ఈ from Oneindia.in - thatsTelugu https://ift.tt/324aaUK viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వెస్ట్‌జోన్ పరిధిలో ఆ బడా వ్యాపారి ఎవరు..? రూ.5 కోట్ల నగదు స్వాధీనం కేసులో పోలీసుల ఎంక్వైరీ

హైదరాబాద్ : భాగ్యనగరంలో హవాలా మనీ బుసలు కొడుతుంది. గుజరాత్‌కు చెందిన ముఠా హవాలా మనీని అందజేస్తోంది. తమ కమీషన్ తీసుకొని రూ.కోట్ల నగదు బదిలీ చేస్తోంది. తాజాగా రూ.5 కోట్లతో గుజరాత్‌కు చెందిన ముఠా పట్టుబడింది. భారీ నగదు పట్టుబడటంతో .. హవాలా నగదు ఎక్కడిదనే ప్రశ్న తలెత్తింది. ఇప్పటికే బడా వ్యాపారికి నగదు అందజేశారని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KX8AhC viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బ్యాంకుల నుండి డబ్బు దొంగతనం చేస్తే... ఆర్ధిక సంక్షోభం నుండి బయటపడతారా..? రాహుల్ గాంధీ

దేశంలో ఆర్ధిక సంక్షోభాన్ని నివారించడానకి కేంద్రానికి నిధులు ఇచ్చేందుకు ఆర్బీఐ అంగీకరించిన నేపథ్యంలోనే మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫైర్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే ఆర్ధిక సంక్షోభం పేరు మీద కేంద్రం బ్యాంకులను కొల్లగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. దీంతోపాటు ఆర్బీఐ నుండి డబ్బులు దొంగిలించారని ఆయన ధ్వజమెత్తారు. ఆర్బిఐ నుండి డబ్బులు దొంగిలించినంత మాత్రన ఆర్ధిక from Oneindia.in - thatsTelugu https://ift.tt/32aE5uj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సీఎం జగన్ మరో కీలక నిర్ణయం : టీటీడీ బోర్డు సభ్యుడిగా దిల్ రాజు..!! బీజేపీ హైకమాండ్ నుండి సిఫార్సులు

ప్రతిష్ఠాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏర్పాటు పైన ముఖ్యమంత్రి జగన్ కసరత్తు దాదాపు పూర్తి చేసారు. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత వెంటనే బోర్డు ఏర్పాటు జరుగుతుందని అందరూ భావించారు. అయితే, అప్పుడు బోర్డు ఛైర్మన్ గా సుబ్బారెడ్డిని నియమిస్తూ ముఖ్మమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇక, టీటీడీలో జరుగుతున్న పరిణామాల క్రమంలో బోర్డు ఏర్పాటు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KWk0lO viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Stokes Attains Career-High Ranking, Bumrah Breaks Into Top 10 In Tests

Jasprit Bumrah is in the top 10 for the first time after taking six wickets, including an astonishing five for seven in the second innings of the Antigua Test. . from NDTV News - Special https://ift.tt/2zpmhiW

నాస్తికుడే దేవుడయ్యాడు...! దళితులకు రిజర్వేషన్లు కల్పించాడని.. కరుణానిధికి గుడి..

తమిళనాడులో విగ్రహారాధన మామూలే బతికున్న మనుష్యులకే ఆలయాలు నిర్మించిన ఘనత తమిళనాడు ప్రజలకే చెల్లుతుందనడంలో సందేహం లేదు.. ఇప్పటికే పలువురి నేతలకు,సినిమా నటులకు అభిమానంతో ముందుకు వచ్చే ప్రజలు స్వఛ్చందంగా గుళ్లు,గోపురాలు కట్టి పూజిస్తారు. అనంతరం నచ్చకపోతే కూలగొడుతారు కూడ.. ఇప్పుడు మరో రాజకీయ నేతకు గుడిని నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు..తమ కులం అభివృద్దికి కృషి చేసిన from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KUtez4 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అవినీతీ ఆరోపణలపై అధికారుల చేత వివరణ ఇప్పించడం ఎందుకు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ తన గళాన్ని పెంచారు. విద్యుత్ ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయిన లక్ష్మణ్, రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు చేయడంతో ,ప్రభుత్వం స్పందించింది. లక్ష్మణ్ ఆరోపణలపై ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు వివరణ ఇచ్చారు. దీంతో సీబీఐ విచారణకైనా సిద్దమేనని ఆయన సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే లక్ష్మణ్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/31WIsJA viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బార్ అండ్ రెస్టారెంట్ గా మారనున్న జనసేన ఆఫీసు..! గుంటూరులో చోటు చేసుకోబోతున్న ఘటన..!!

అమ్మో..! రాజకీయాల్లోనే కాదు రాజకీయ కార్యాలయాల్లో కూడా ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. జనసేన పార్టీ కి సంబందించిన కార్యాయలంలో కూడా ఇలాంటి మార్పులే చోటుచేసుకున్నాయి. ఎన్నికల ఎన్నికల సందర్బంగా ఊరి జనాలు, నాయకులు, కార్యకర్తలు, ఆశావహులతో కలకలలాడిన పార్టీ కార్యాలయాలు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. ఎన్నికలప్పుడు ప్రధాన కార్యాలయంలో రద్దీని నియంత్రించేందుకు నగరాల్లో అక్కడక్కడ కార్యక్తలకు, నాయకులకు అందుబాటులో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NwUDJ2 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఎన్సీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌పై ఆర్థిక నేరాల విభాగం కేసు, మరో 69 మందిపై కూడా..

ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్సీపీ మరో దెబ్బ తగలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన కీలక నేతలు అధికార బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్సీపీ ముఖ్య నేత, మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌పై ఆర్థిక నేరాల వింగ్ పోలీసులు కేసు నమోదు చేయడం కలకలం రేపుతోంది. ఆయనతోపాటు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U3mZfj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆర్థిక వృద్ధి పడిపోవడానికి కారణం నీటి కాలుష్యమే కారణం: ప్రపంచబ్యాంకు నివేదిక

వాషింగ్టన్ : ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి తగ్గిపోతోందంటే అందుకు కారణం నీటి కాలుష్యమే అని ఓ నివేదికలో తెలిపింది ప్రపంచబ్యాంకు. చాలా దేశాల్లో ఆర్థికవృద్ధి మూడోవంతుకు పడిపోవడం కారణం నీరు కలుషితం కావడమే అని పేర్కొంది. ప్రపంచదేశాల్లోని నీటి వనరులపై పరిశోధనలు చేశామని చెప్పిన ప్రపంచబ్యాంకు ఇందుకోసం శాటిలైట్ డేటాను వినియోగించామని పేర్కొంది. పరిశుభ్రమైన నీటితోనే ఆర్థిక from Oneindia.in - thatsTelugu https://ift.tt/30vO0KJ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దట్ ఈజ్ మోడీ.. జీ7 దేశాధినేతల ముందే కాశ్మీర్‌ విషయంలో ఇతర దేశాల జోక్యం అవసరం లేదని ప్రకటన

పారిస్ : కశ్మీర్ అంశంపై అంతర్జాతీయ యవనికపై తన వాణిని వినిపించారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ ముందు .. జీ 7 దేశాధినేతల సమక్షంలో సుందర కశ్మీర్ తమదేనని తేల్చిచెప్పారు. కశ్మీర్ అంశంపై వెనక్కి తగ్గబోమని మరోసారి తేల్చిచెప్పారు ప్రధాని మోడీ. కశ్మీర్‌ ఇష్యూపై మూడో దేశం మధ్యవర్తిత్వాన్ని తీసుకోబోమని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MEt3Ku viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జగన్ ఎక్కడా తగ్గట్లేదు :రీ టెండరింగ్ తోనే పోలవరం : ఆగ్రహించిన కేంద్ర మంత్రికే ఆహ్వానం..!!

ఎన్ని విమర్శలు వచ్చినా ముఖ్యమంత్రి జగన వెనక్కు తగ్గటం లేదు. ప్రతిపక్షాలు ఒక్కటిగా నినదిస్తున్నా..ఆరోపిస్తన్నా...వ్యతిరేకత వస్తందనే ఆందోళన వ్యక్తం అవుతున్నా లెక్క చేయటం లేదు. కేంద్ర మంత్రిని సైతం ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. నేరుగా ఎవరైతే ఏపీ ప్రభుత్వం మీద ఫైర్ అయ్యారో కేంద్ర జలశక్తి మంత్రిని పోలవరం పర్యటనకు సీఎం జగన్ ఆహ్వానించారు. అదే సమయంలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2L4WfHa viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బల్దియా కమిషనర్‌ దాన కిశోర్ బదిలీ, కొత్త కమిషనర్‌గా లోకేశ్

హైదరాబాద్ : బల్దియా కమిషనర్ దాన కిషోర్‌పై బదిలీ వేటు పడింది. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆయన ఏడాదిపాటే విధులు నిర్వర్తించారు. ఇదివరకు ఉన్న జలమండలి ఎండీ బాధ్యతలను తెలంగాణ ప్రభుత్వం దానకిశోర్‌కు అప్పగించింది. దానకిశోర్ బదిలీ అధికార వర్గాల్లో చర్చానీయాంశమైంది. ఇదివరకు కమిషనర్ జనార్థన్ రెడ్డి, సోమేశ్ కుమార్‌పై కూడా బదిలీ వేటు వేసింది ప్రభుత్వం. దీంతో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HFvE2H viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

భారత్ సహనాన్ని పరీక్షిస్తున్న పాక్..? కశ్మీర్ కోసం అవసరమైతే భారత్‌పై అణుయుద్ధం చేస్తాం: ఇమ్రాన్‌ఖాన్

ఇస్లామాబాదు: కశ్మీర్ కోసం అవసరమైతే భారత్‌తో అణుయుద్ధం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత తమ దేశంను ఉద్దేశించి ఇమ్రాన్‌ఖాన్ ప్రసంగించారు. కశ్మీర్‌పై తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్న ఇమ్రాన్‌ఖాన్‌ త్వరలో ఒక విధానం ప్రకటిస్తామని చెప్పారు. పాకిస్తాన్‌లో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zt8Ysa viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కాఫీ డే కింగ్ సిద్దార్థ మృతి మిస్టరి, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు, ఆ రోజు ఏం జరిగిందంటే ?

బెంగళూరు: కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వి.జి. సిద్దార్థ ఎలా చనిపోయారు అనే విషయంలో పోలీసులు ఓ నిర్దారణకు వచ్చారు. కాఫీ డే యజమాని వి.జి. సిద్దార్థ మృతదేహానికి పోస్టుమార్టుం చేసిన వైద్య నిపుణులు ఆ నివేదిక ఇచ్చారని కర్ణాటకలోని మంగళూరు నగర పోలీసు కమిషనర్ పీఎస్. హర్షా అన్నారు. వి.జి. సిద్దార్థ మృతి కేసులో ఫోరెన్సిక్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZjsYlV viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చంద్రయాన్ 2, సరికోత్త ఫోటోలు...ఇవిగో

మరోకొద్ది రోజుల్లో చంద్రయాన్ 2 ప్రయోగం పూర్తి దశలోకి రానున్న నేపథ్యంలోనే ఫలితాలు వెలువడుతున్నాయి. ఇటివలే ఆగస్టు 21న తొలి ఫోటోను పంపిణ చంద్రయాన్ 2 ఉపగ్రహం నేడు మరో ఫోటోను పంపింది. చంద్రయాన్2లో ఉన్న టెర్రయిన్ మ్యాపింగ్ కెమెరా 2 తీసీని ఫోటోను ఈ ఫోటోను ఇస్రో తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది. కాగా ఈ from Oneindia.in - thatsTelugu https://ift.tt/31WrLxU viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వామ్మో.. వ్యభిచారానికి సాంకేతికత అనుసంధానం..! ఎంత కేటుగాళ్లో...!

అమరావతి/హైదరాబాద్ : అమ్మాయిన బలహీనలతను ఆసరా చేసుకుని, పెట్టుబడి లేని వ్యాపారంగా భావించి కొంత మంది కేటుగాళ్లు వ్యభిచారం అనే వృత్తిని ప్రధాన జీవనాధారంగా చేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. వ్యభిచారం చట్టరీత్యా నేరం కాబట్టి, ఎంత గుట్టుగా నిర్వహించాలో అంతే గుట్టుగా ఈ వ్యవహారాన్ని అంతర్రాష్ట్ర వ్యాపారంగా కొనసాగిస్తున్నారు నిర్వాహకులు. భాషతో పెద్దగా ఇబ్బందులు తలెత్తని వ్యాపారం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KWusdi viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చిదంబరం అరెస్ట్‌తో పాక్‌లో నిరసనలు..!! ఆ రహస్యమెంటో..?? సుబ్రమణ్యస్వామి సంచలనం

న్యూఢిల్లీ : బీజేపీ నేత, కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ సుబ్రమణ్య స్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు భారత్ కన్నా పాకిస్థాన్‌కు మేలు జరిగిందని పరోక్షంగా కామెంట్ చేశారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టైన చిదంబరం .. ఇప్పటికే సీబీఐ కస్టడీలో ఉన్న from Oneindia.in - thatsTelugu https://ift.tt/322AgHD viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జైట్లీ, సుష్మా స్వరాజ్‌లపై విపక్షాలు చేతబడి చేయించాయి: ప్రగ్యా సాధ్వీ

న్యూఢిల్లీ: నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రధాన వార్తల్లో నిలిచే బీజేపీ భోపాల్ ఎంపీ సాధ్వీ ప్రగ్యా మరోసారి వార్తల్లో నిలిచింది. బీజేపీ నేతలను అంతమొందించేందుకు విపక్షాలు దుష్టశక్తులను ప్రయోగిస్తున్నాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ క్షుద్రపూజలు చేసే బీజేపీ నేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీల మృతికి కారణమయ్యారని కాంట్రవర్శీ స్టేట్‌మెంట్ చేశారు. బీజేపీ ప్రధాన from Oneindia.in - thatsTelugu https://ift.tt/341w4Kc viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చిదంబరానికి మరోసాకి చుక్కెదురు.. 4 రోజుల సీబీఐ కస్టడీ మాజీ కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ : కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరానికి ఐఎన్ఎక్స్ మీడియా ముడుపుల కేసులో మరోసారి చుక్కెదురైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం .. పిటిషన్ విచారణకు ముందే అరెస్టైన సంగతి తెలిసిందే. చిదంబరం అరెస్ట్ తర్వాత ఆయనను సీబీఐ ఐదురోజుల కస్టడీకి ఇచ్చింది. ఆ కస్టడీ నేటితో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U1sE5m viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

36 కోట్ల విరాళం.. అమెజాన్ అడవుల పరిరక్షణకు హీరో చొరవ

లాస్‌ఏంజెల్స్‌‌ : ప్రపంచ మానవాళికి 20 శాతం ఆక్సిజన్ అందిస్తున్న అమెజాన్ అడవులు కాలిపోతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అటు హాలీవుడ్ మొదలు ఇటు బాలీవుడ్, టాలీవుడ్ నటులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మానవాళికి ఊపిరితిత్తుల్లాంటి అమెజాన్ అడవులను కాపాడుకోవాలని పిలుపునిస్తున్నారు. పచ్చని చెట్లను పరిరక్షిస్తూ, మొక్కలను విరివిగా నాటాలని కూడా సూచిస్తున్నారు. ఆ క్రమంలో ప్రముఖ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MEtWSY viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పవన్ కళ్యాణ్ మాట మార్చారు: సుజనా సవాల్ చేస్తే బయట పెడతాం: మంత్రి బొత్సా మరోసారి సంచలనం..!!

రాజధాని అమరావతి పైన మంత్రి బొత్సా వ్యాఖ్యలు కంటిన్యూ అవుతున్నాయి. ఆయన ఎక్కడా అమరావతి రాజధానిగా ఉంటుందా..ఉండదా అనే విషయం పైన మాత్రం స్పష్టత ఇవ్వటం లేదు. అదే సమయంలో రాజధానిలో జరిగిన ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందనే ఆధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేసారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని మీద గతంలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LdVyv4 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అత్త అని కనికరించని అల్లుడు, వియ్యంకుడు కూడా ...

బరేలి : వరకట్న రక్కసి పెనుభూతమవుతోంది. విచక్షణ లేకుండా చేస్తోంది. వావి వరస, మంచి చెడు మరచిపోతున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లో అలాంటి ఓ ఘటన జరిగింది. తనకు భార్య, పాప కన్న కూడా డబ్బు ఎక్కువని నిరూపించాడు. అదనపు వరకట్నం కోసం తల్లి లాంటి అత్తపై విరుచుకుపడ్డారు. దీంతో ఆమె గాయాలతో ఆస్పత్రి బలైంది. యూపీలోని బరేలి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U9c7g2 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బీజేపీకి వైఎస్ జగన్ దెబ్బ, ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు ? రేసులో బళ్లారి శ్రీరాములు!

బెంగళూరు: కర్ణాటకలో ముగ్గురు ఉప ముఖ్యమంత్రులను నియమించాలని బీజేపీ నాయకులు నిర్ణయించారా ? అంటే అవుననే అంటున్నాయి బీజేపీ వర్గాలు. కర్ణాటకలో బీజేపీని మరింత బలోపేతం చెయ్యాలని ఆ పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఫార్ములాను కర్ణాటకలో అమలు చెయ్యాలని బీజేపీ హై కమాండ్ ఆలోచిస్తోందని సమాచారం. from Oneindia.in - thatsTelugu https://ift.tt/30Cq9ce viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రేప్ జరిగిందంటే... అందుకు కారణం నువ్వేనంటూ యువతిని గుండు గీసీ, ఊరేగించిన పంచాయితీ పెద్దలు

ఇటివల గ్రామపంచాయితీల్లో న్యాయం కోసం వెళితే భాదితులనే బహిరంగంగా శిక్షిస్తున్న సంఘటనలు ఎక్కువవుతున్నాయి. తమకు అన్యాయం జరిగింది మోర్రో అంటూ పెద్ద మనుష్యులకు చెప్పుకున్న ప్రయోజనం లేకుండా పోతుంది. ఈనేపథ్యంలోనే ఇటివల ఓ గ్రామంలో గ్రామ పంచాయితీ పెద్దలే బాలికను విపరీతంగా కాళ్లతో తన్ని గాయాలపాలు చేసిన ఘటన మరవక ముందే మరో సంఘటన బీహార్‌లోని గయా from Oneindia.in - thatsTelugu https://ift.tt/30GkemM viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

టమాట ధర తగ్గిందిగా.. కిలో ధర 10 రూపాయలేనా?

హైదరాబాద్‌ : నగరవాసులకు శుభవార్త. కొద్దిరోజులుగా పైపైకి ఎగబాకిన టమాట మొత్తానికి దిగొచ్చింది. చాలా రోజులుగా కొండెక్కి ఎంతకూ దిగని టమాట ధరలు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. నిన్న మొన్నటి దాకా సామాన్యుడికి అందనంత ఎత్తులో ధర పలికిన టమాట హైదరాబాద్ మార్కెట్లో బెట్టు వీడింది. 50 నుంచి 60 రూపాయల వరకు పలికిన టమాట ప్రస్తుతం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zssvgv viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

భరతమాత నుదిట మెరిసిన తెలుగు సింధూరం .. రాకెట్ ఝుళిపించి చరిత్ర సృష్టించిన బ్యాడ్మింటన్ స్టార్

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లో తెలుగు తేజం పీవీ సింధు చరిత్ర సృష్టించింది. భరతమాత నుదిట తన విజయంతో సిదూరం దిద్ది భారతజాతి గౌరవాన్ని పెంచింది . ఫైనల్లో జపాన్ క్రీడాకారిణీ నొజోమీ ఒకుహురాను ఓడించి విజేతగా నిలిచింది. సింధు 21-7, 21-7 పాయింట్లతో ఒకుహురాపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వరుస సెట్లను గెలుచుకుని విజయాన్ని అందుకుంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/30zTggs viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

టీ సర్కార్ విధానాలపై యుద్దం మొదలైంది..! పార్టీ మారే ప్రసక్తే లేదన్న టీటీడిపి ఎమ్మెల్యే..!!

హైదరాబాద్ : తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్లీ ప్రజా పోరాటాలకు శ్రీకారం చుట్టింది. తెలంగాణలో గులాబీ ప్రభుత్వం ఇచ్చిన ఏఒక్క హామీ కూడా అమలు చేయడం లేదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. తెలంగాణలో ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని తెలంగాణ టీడిపి స్పష్టం చేస్తోంది. తెలంగాణలో 2014ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZkT7QL viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

డేరా బాబా కోట్లు పోగేశాడు.. ఈ రెండేళ్లలో కూడబెట్టింది మాత్రం 18 వేలే..!

రోహ్‌తక్ : డేరా బాబాగా గుర్తింపు పొందిన సిర్సా డేరా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ కోట్లు గడించాడు. అయితే ఈ రెండేళ్లలో మాత్రం ఆయన ఆదాయం చూస్తే మాత్రం ముక్కున వేలేసుకోవాల్సిందే. ఎందుకంటే ఆయన రెండు సంవత్సరాలలో కష్టపడి సంపాదించింది ఎంతో తెలుసా. కేవలం 18 వేల రూపాయలు. అంటే ఏడాదికి తొమ్మిది వేల from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Hor6xt viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జీవిత బీమా డబ్బుల కోసమే హత్య.. నిందితుడు టీడీపీ నేత... 4 ఏళ్ల తర్వాత వీడిన మిస్టరీ

తన వద్ద పనిచేసే వారిని కుటుంభ సభ్యుల్లా చూసుకోవాల్సిన నాయకుడే... ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం హత్య చేయించాడు... రెండు పాలసీలు చేయించి వాటిని తీసుకునేందుకు హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించారు..అనంతరం 32లక్షల ఇన్సూరెన్స్ పాలసీ డబ్బులను కాజేశారు. కాగా ప్రమాదం తర్వాత అనుమానస్పద మృతిని కాజేసిన హత్య కోణాన్ని కర్నూలు జిల్లా పోలీసులు చేధించారు. నాలుగు సంవత్సరాల from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZmY871 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అతి దారుణంగా.. పైశాచికంగా.. తల్లీకూతుళ్లు మర్డర్..!

రామచంద్రాపురం : ఏమైందో తెలియదు.. ఎవరు చంపారో తెలియదు.. ఎందుకు హత్య చేశారో తెలియదు. తల్లీకూతుళ్లను అతి దారుణంగా చంపేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో చోటు చేసుకుంది. తల్లితో పాటు కూతురును అంత పైశాచికంగా ఎవరు చంపారో తెలియక స్థానికంగా విషాదం నెలకొంది. శనివారం నాడు రాత్రి జరిగిన ఘటన కాస్తా ఆలస్యంగా వెలుగుచూసింది. తల్లీకూతుళ్లను from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Hor6gX viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఎమ్మెల్యే పరీక్ష రాసిండ్రు.. ఎన్నికలు కాదులే..!

వరంగల్‌ : ఎమ్మెల్యే పరీక్షలు రాసిండ్రు. ఎన్నికల పరీక్షలు కాదు లెండి. ఎమ్మెల్యేగా క్షణం తీరిక లేకుండా ఉంటూనే చదువు కొనసాగిస్తున్న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పరీక్షలు రాస్తున్నారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌ఎం న్యాయశాస్త్ర కోర్సు అభ్యసిస్తున్న క్రమంలో ఆయన వరంగల్ కేంద్రంలో పరీక్షలకు హాజరవుతున్నారు. హన్మకొండ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KU97B0 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జైట్లీకి కన్నీటి వీడ్కోలు... నిగమ్ బోధ్‌లో ముగిసిన జైట్లీ అంత్యక్రియలు

మాజీ కేంద్రమంత్రి, బీజేపీ అగ్రనేత అరుణ్ జైట్లీ ఘట్టం ముగిసింది. ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్‌లో జైట్లీ పార్ధీవదేహానికి మధ్యహ్నం 3.15 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా జైట్లి కుమారుడు చితికి నిప్పంటించారు. అంతకు ముందు ఆయన స్వగృహం నుండి బీజేపీ ప్రధాన కార్యాలయానికి జైట్లీ భౌతికకాయాన్ని తరలించారు. పార్టీ కార్యాలయంలో బీజేపీ జాతీయ from Oneindia.in - thatsTelugu https://ift.tt/31YRqpJ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆదిలాబాద్ రాజకీయం.. గులాబీ పరిమళించేనా.. కమలం వికసించేనా?

ఆదిలాబాద్‌ : జిల్లా రాజకీయం వేడెక్కుతోంది. గులాబీ పరిమళానికి చెక్ పెట్టే విధంగా కమలం కూడా సై అంటోంది. కారు జోరుకు కళ్లెం వేసేలా కాషాయం దండు స్పీడ్ పెంచుతోంది. నువ్వా నేనా అనే రేంజ్‌లో రెండు పార్టీల మధ్య పోటీ వాతావరణం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఉద్యమ నేపథ్యం మొదలు రాజకీయ శక్తిగా అవతరించిన టీఆర్ఎస్ దూకుడుకు.. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U1pRJw viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కొడుకిచ్చిన కానుక తండ్రిని సెలబ్రిటీ చేసింది!

కరీంనగర్: మార్కెట్లోకి కొత్తగా క్రేజీ బైక్ వచ్చిందంటే చాలు అందరి దృష్టి ఆ బైక్‌పైనే ఉంటుంది. అలాంటి బైకే కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. వ్యవసాయదారుడైన తన తండ్రి పనుల కోసం అటు ఇటు తిరిగి అలసిపోతుండటంతో ఓ బైక్ కానుకగా ఇచ్చి తన తండ్రి కష్టాన్ని దూరం చేశాడు. కరీంనగర్ జిల్లాకు చెందిన లింగయ్య from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MJmgiH viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీ రాజధానిపై వైసీపీ రూటు మారలేదా..? వరదలు ఎక్కువగా వస్తే పరిస్థితి ఏంటి?: బొత్స సత్యనారయణ

ఏపి రాజధాని అమరావతి నిర్మాణంపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని పురపాలక శాఖ మంత్రి బోత్స సత్యనారయణ మరోసారి స్పష్టం చేశారు. ప్రస్థుతం క్రిష్ణా నదికి వచ్చిన 8 లక్షల క్యూసెక్కుల నీటీ ప్రవానికే రాజధాని నీటమునిగిందని, గత పది సంవత్సరాల క్రితం కూడ ఇదే పరిస్థితి నెలకొందని ఆయన గుర్తు చేసిందని అన్నారు.. ఇక from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HpeRR8 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కాఫీ కింగ్ సిద్దార్థ ఇంటిలో మరో విషాదం, కొడుకు లేడని చివరి వరకు ఆ తండ్రికి తెలీదు!

మైసూరు/బెంగళూరు: కాఫీ కింగ్, కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వి.జి. సిద్దార్థ కుటుంబంలో మరో విషాదం. వి.జి. సిద్దార్థ తండ్రి కాఫీ తోటల యజమాని గంగయ్య హెగ్డే మృతి చెందారు. అనారోగ్యంతో మైసూరు నగరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గంగయ్య హెగ్డే ఆదివారం మరణించారు. నెల రోజుల గడవక ముందే తండ్రి, కొడుకు మరణించడంతో సిద్దార్థ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zrakns viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మాజీ స్పీకర్ కోడెలపై కేసు నమోదు.. అసెంబ్లీ ఫర్నీచర్ వ్యవహారంలో ఉచ్చు..!

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ రావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఆయనతో పాటు కొడుకు శివరామకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసెంబ్లీ ఫర్నీచర్ దారి మళ్లింపుపై తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో కేసు ఫైల్ అయింది. అసెంబ్లీ సెక్షన్ ఆఫీసర్ ఈశ్వర్ రావు చేసిన ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Hm6TIj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

లిఫ్ట్ అడిగి యువతి కిరాక్ పని.. కాస్ట్లీ బైకుతో పరార్..!

కడప : లిఫ్ట్ అడిగిన ఓ యువతి కిరాక్ పని చేసింది. యువకుడిని నమ్మించి లిఫ్ట్ తీసుకుని కాస్ట్లీ బైకుతో ఉడాయించింది. కడప జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చర్చానీయాంశంగా మారింది. పోనీలే పాపం అని లిఫ్ట్ ఇస్తే ఆ యువకుడికి అసలుకే ఎసరు వచ్చింది. అయితే వారం రోజుల వ్యవధిలోనే సదరు యువతి గుట్టురట్టైంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HqXeQV viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మీ బాధను పంచుకోగలను: సంగీత జైట్లీకి సోనియా లేఖ, ఏమన్నారంటే.?

న్యూఢిల్లీ: మాజీ ఆర్థిక మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ మృతి పట్ల కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మీ బాధను తాను పంచుకోగలను అంటూ అరుణ్ జైట్లీ సతీమణి సంగీత జైట్లీతో అన్నారు. సంగీతను ఆమె స్వయంగా కలిసి పరామర్శించారు. సంగీతను ఆలింగనం చేసుకుని ఓదార్చారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KWU9uh viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

గర్ల్స్ హాస్టల్ చుట్టూ డ్రోన్ కెమెరా చక్కర్లు.. రోడ్డెక్కిన విద్యార్థినులు..!

రోహ్‌తక్ : డ్రోన్ కెమెరా చక్కర్లు విద్యార్థుల ఆందోళనకు కారణమైంది. హాస్టల్ చుట్టూ తిరుగుతూ తమ గదులను సదరు డ్రోన్ కెమెరా దృశ్యాలను చిత్రీకరిస్తోందని ఆరోపిస్తూ వందలాది విద్యార్థినులు ఆందోళనకు దిగిన ఘటన దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. హర్యానా రోహ్‌తక్ ప్రాంతంలోని మహర్షి దయానంద్ యూనివర్సిటీలో దేశం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థినులు చదువుకుంటున్నారు. వర్సిటీకి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Nuk8e0 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అరుణ్ జైట్లీకి నివాళి, పప్పులో కాలేసిన నేత, సీఎం కొడుకు ఎప్పుడు సీఎం అయ్యారు?

బెంగళూరు: కేంద్ర మాజీ ఆర్థిక శాఖా మంత్రి, బీజేపీ కీలక నేత అరుణ్ జైట్లీ శనివారం అనారోగ్యంతో కన్నుమూశారు. కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీకి నివాళి అర్పించే సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప కుమారుడు, బీజేపీ నేత విజయేంద్ర అత్యుత్సాహంతో పప్పులో కాలేశారు. వెంటనే సర్దుకున్న విజయేంద్ర సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఆ from Oneindia.in - thatsTelugu https://ift.tt/33WfkUD viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కూతురుని బయోకెమిస్ట్రీ చందివించాడు.. ఆ తెలివితో తండ్రినే చంపించింది...

హైదరాబాద్: ఎన్నో కష్టనష్టాలకోర్చి కన్న కూతురును ఉన్నత చదువులు చదివిస్తే.. చివరకు ఆ కూతురే ఆ తండ్రి పాలిట యమపాశమైంది. పాతికేళ్లు కంటికి రెప్పలా చూసుకుంటే.. ఆ తండ్రినే కడతేర్చింది ఆ కర్కశపు కూతురు. తండ్రి హత్యకు తన సోదరుడు, తల్లి సహకారం కూడా ఆ కూతురుకు ఉండటం శోచనీయం. వారం రోజుల క్రితం మల్కాజిగిరిలో వారం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U1n8jj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హైదరాబాద్‌కు నీటి కష్టాలు.. ఆ నాలుగు రోజులు వాటర్ సప్లై బంద్..!

హైదరాబాద్‌ : భాగ్యనగర వాసులకు నీటి కష్టాలు తప్పేలా లేవు. ఆ నాలుగు రోజులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురుకానున్నాయి. 26వ తేదీ సోమవారం నుంచి 29వ తేదీ గురువారం వరకు పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోనుంది. ఆసిఫ్ నగర్ ఫిల్టర్ బెడ్‌కు రిపేర్లు, కృష్ణా మొదటి దశ పైప్ లైన్ భారీ లీకేజీకి మరమ్మతులు from Oneindia.in - thatsTelugu https://ift.tt/33YpTq4 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఒడి బియ్యం అంటే ఏంటీ ? ఆడపడుచుకు ఎందుకు పోస్తారు ..?

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151 ప్రతి మనిషిలో వెన్నెముక లోపల 72 వేల నాడులు వుంటాయి.ఈ నాడులను వెన్నెముకలు రక్షిస్తాయి. ఈ నాడులు కలిసే ప్రతి దగ్గర ఒక చక్రం వుంటుంది.ఇలాంటివి మనిషి శరీరంలో 7 చక్రాలు వుంటాయి.అందులో మణిపూర చక్రం నాభి దగ్గర వుంటుంది.ఈ మణిపూర from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZtvtkW viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మాట్లాడే స్వేచ్ఛే లేదు: జమ్మూకాశ్మీర్ ఆంక్షలపై ఐఏఎస్ అధికారి ఆవేదన, రిజైన్

తిరువనంతపురం: మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకపోతే తనకు ఈ అధికారం ఎందుకంటూ 33ఏళ్ల ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(ఐఏఎస్) అధికారి కన్నన్ గోపీనాథన్ తన వృత్తికి రాజీనామా చేశారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ప్రత్యేక ప్రతిని రద్దు చేసి ఆ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాశారని పేర్కొన్నారు. దాద్రానగర్ హవేలీలో పవర్ అగ్రికల్చర్, పట్టణాభివృద్ధి కార్యదర్శిగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/30z9UN4 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మొబైల్ ఆర్డర్ ఇస్తే గడియారం.. ఇంకేదో కొంటే ఖాళీ బాక్స్.. ఆన్‌లైన్‌ షాపింగ్ లీలలు..?

అమరావతి : ఆన్‌లైన్ షాపింగ్ లీలలు అన్నీ ఇన్నీ కావు. కూర్చున్న చోటు నుంచే కావాల్సినవి ఆర్డరిచ్చే రోజులొచ్చాయి. కానీ, అంత ఈజీ ప్రాసెస్ వెనుక లొసుగులు కూడా అదే రేంజ్‌లో ఉంటున్నాయి. యాంత్రిక జీవనంలో ఉరుకులు పరుగులు పెడుతున్న ఈ రోజుల్లో ఆన్‌లైన్ షాపింగ్‌కు డిమాండ్ బాగా పెరిగింది. ఆ క్రమంలో ఇంటి నుంచో, ఆఫీసునుంచో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZsbZNI viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆ ముగ్గురు నేరస్థులు.. కేసులు లేని మరో ఇద్దరు .. అందరు కలిసి రెచ్చిపోయారుగా..!

విజయవాడ : ఆ ముగ్గురు నేరస్థులే. వివిధ నేరాల కారణంగా జైలుశిక్ష అనుభవించారు. ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం.. కానీ జైలులో పరిచయం ఆ ముగ్గురినీ ఒక్కటిగా చేసింది. బయటకు వచ్చాక సింగిల్‌గా నేరాలు చేయడమేంటి.. ముగ్గరం కలిస్తే మరింత దోచుకోవచ్చని ప్లాన్ చేశారు. ఆ క్రమంలో నేరాలతో సంబంధం లేని మరో ఇద్దరిని తోడు చేసుకున్నారు. అలా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ziHET9 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆర్టికల్ 370 రద్దు ఎఫెక్ట్: బందీలం అయ్యాం: విమానంలో రాహుల్ వద్ద వాపోయిన కాశ్మీరీ మహిళ

న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. వింత అనుభవాన్ని ఎదుర్కొన్నారు. శ్రీనగర్ నుంచి దేశ రాజధానికి విమానంలో ప్రయాణిస్తోన్న ఆయనను కాశ్మీర్ కు చెందిన తోటి మహిళా ప్రయాణికురాలు ఒకరు తన గోడును వెల్లబోసుకున్నారు. జమ్మూ కాశ్మీర్ ను స్వయం ప్రతిపత్తి హోదా గల రాష్ట్రంగా గుర్తించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PcR0ua viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బీజేపీ దూతగా గంటా శ్రీనివాస్? కమలం చక్రం తిప్పుతోందా?: మెగాస్టార్ తో భేటీ వెనుక ఆంతర్యం?

విశాఖపట్నం: టాలీవుడ్ మెగాస్టార్, కేంద్ర మాజీమంత్రి చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారా? భారతీయ జనతాపార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయా? ఈ ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ఆయనను కలిశారా? ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల్లో చోటు చేసుకుంటున్న చర్చలివి. రాజకీయాల్లోకి పున: ప్రవేశించాలని, తమ పార్టీలో చేరాలని కోరుతూ ఓ జాతీయ పార్టీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ziUvEJ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జైట్లీ అంత్యక్రియలు నేడు: బీజేపీ ఆఫీసులో పార్థీవ దేహం, ప్రముఖుల నివాళులు

న్యూఢిల్లీ: మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ పార్థివ దేహానికి అధికార లాంఛనాలతో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అరుణ్ జైట్లీ.. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం 12.07 తుది శ్వాస విడిచారు. ఢిల్లీ కైలాష్ కాలనీలోని అరుణ్ జైట్లీ నివాసానికి శనివారం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Pe3W31 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రెడ్డి కులానికి అన్యాయం చేశారు, మంత్రి పదవి లేదు, 9 మంది ఎమ్మెల్యేలు, రామలింగా రెడ్డి!

బెంగళూరు: రెడ్డి వర్గం (కులం) బీజేపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వలేదని, వారికి అన్యాయం చేశారని కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, బెంగళూరులోని బీటీఎం లేఔట్ నియోజక వర్గం ఎమ్మెల్యే రామలింగా రెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీలో 9 మంది రెడ్లు ఎమ్మెల్యేలుగా ఉన్నారని గుర్తు చేశారు. కర్ణాటకలోని బాగల్ కోటేలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/33Yt80U viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కీలక నిర్ణయాల దిశగా జగన్..!! సీమ..ఉత్తరాంధ్రకు ప్రాధన్యత : ఆ ప్రాంతాల్లోనే కీలక సంస్థల ఏర్పాటు..!!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. రాజధాని రగడ మీద స్పష్టత ఇవ్వాలని భావిస్తోంది. ఇదే సమయంలో అధికార వికేంద్రీకరణ దిశగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందు కోసం అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా అమరావతి ప్రాంతాన్ని ఉంచుతూ.. ప్రముఖ సంస్థలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వంలో కీలక చర్చ జరుగుతున్నట్లుగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U2Ra6j viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వైవాహిక జీవితంలో కలహాలు..? సీఆర్పీఎఫ్ అధికారి ఆత్మహత్య ...

శ్రీనగర్ : వైవాహిక సమస్యలో.. పని ఒత్తిడికి గురయ్యాడో తెలియదు కానీ ఓ సీఆర్పీఎఫ్ అధికారి బలవన్మరణం చెందారు. కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ 40 బెటాలియన్‌లో పనిచేస్తున్న ఎం అరవింద్ (34) అనే అసిస్టెంట్ కమాండెంట్ తన తుపాకీతో కాల్చుకొని చనిపోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే అరవింద్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. వైవాహిక from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U1iJwJ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జైట్లీ భౌతికకాయానికి రాష్ట్రపతి కోవింద్ అంజలి, ఆదివారం అంత్యక్రియలు

న్యూఢిల్లీ : కేంద్ర మాజీ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కిడ్నీ, హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇవాళ మధ్యాహ్నం కన్నుమూశారు. ఈ మేరకు ఎయిమ్స్ వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం ఆయన పార్థీవదేహాన్ని కైలాస్ కాలనీలోని ఇంటికి తరలించారు. రేపు నిగమ్‌బోద్ ఘాట్‌లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని బీజేపీ కార్యనిర్వహక అధ్యక్షుడు from Oneindia.in - thatsTelugu https://ift.tt/33Vmfxh viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వైద్యుడు అంటూ హల్ చల్, కాశ్మీరీ అరెస్టు, రంగంలోకి ఐబీ, రా అధికారులు, ఉగ్రవాది ?

బెంగళూరు: భారత్ లో ఉగ్రవాదులు చొరబడ్డారని ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించడంతో దేశ వ్యాప్తంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. తాను వైద్యుడు అంటూ అనుమానాస్పదంగా హల్ చల్ చేసిన వ్యక్తిని కర్ణాటకలోని మంగళూరు నగరంలో పోలీసు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన ఇంటిలిజెన్స్, రా అధికారులు అనుమానిత కాశ్మీరీని రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Hp6XXS viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్రధాని మోడీకి యూఏఈ అత్యున్నత పౌరపురస్కారం\"ఆర్డర్ ఆఫ్ జాయెద్\"

యూఏఈ: ప్రధాని నరేంద్ర మోడీకి అరుదైన గౌరవం దక్కింది. యూఏఈలో పర్యటిస్తున్న ప్రధాని మోడీకి ఆదేశ అత్యున్నత పౌరపురస్కారం ఆర్డర్ ఆఫ్ జాయెద్‌తో గౌరవించింది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతానికి ప్రధాని మోడీ కృషి చేశారని ఆదేశ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్డర్ ఆఫ్ జాయెద్ అంతకుముందు పలువురు ప్రపంచదేశాధినేతలకు లభించింది. మోడీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/33S48sd viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తెరముందు నరేంద్ర మోడీ.. తెరవెనుక ఇద్దరు ఉద్దండులు, మేధస్సు, ప్రజాధారణ కలిగిన నేతలు...

న్యూఢిల్లీ : 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ సర్కార్ భారీ విజయం సాధించింది. ఇందుకోసం నరేంద్ర మోడీ, అమిత్ షా కృషి ఎనలేనిది. అయితే అధికారం చేపట్టాక .. తెరముందు ప్రధాని నరేంద్ర మోడీ కనిపించారు. తెరవెనుక ఇద్దరు ఉద్దండుల కృషి ఉంది. వారు తమ మేధస్సు, ప్రజాధారణతో మోడీ సర్కార్‌కు మరింత బూస్ట్ నిచ్చారు. అందుకోసమే from Oneindia.in - thatsTelugu https://ift.tt/2L3UnhU viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రంగంలోకి పవన్ కళ్యాణ్ : రాజధానిని తరలించవద్దు: అమరావతికి జనసేనాని..!!

ఏపీ రాజధాని రగడ పైన జనసేన అధినేతప వన్ స్పందించారు. అమరావతిని తరలించవద్దని డిమాండ్ చేసారు. మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఆ ప్రాంత రైతులకు అండగా నిలిచేందుకు ఈ నెల 30, 31 తేదీల్లో రాజధాని ప్రాంతంలో జనసేన అధినేత పవన్‌‌కల్యాణ్ పర్యటించనున్నారు. రాజధాని రైతులు పవన్ తో పాటుగా బీజేపీ లో చేరిన from Oneindia.in - thatsTelugu https://ift.tt/31XUqCG viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్రాణ స్నేహితుడు అరుణ్ జైట్లీ లేరని విదేశాల్లో కన్నీరు పెట్టుకున్న ప్రధాని, జెంటిల్ మేన్ !

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ ఆర్థిక శాఖా మంత్రి, బీజేపీ నేత అరుణ్ జైట్లీ మృతి పట్ట ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం విదేశీ పర్యటన (UAE)లో ఉన్న ప్రధాని మోడీ స్నేహితుడు జైట్లీ దూరం అయ్యారని కన్నీరు పెట్టుకున్నారు. ప్రధాని మోడీ వరుస ట్వీట్ లు చేసి విచారం వ్యక్తం చేశారు. బీజేపీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U718ni viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కశ్మీర్‌లో అడుగుపెట్టిన వెంటనే వెనక్కి అఖిలపక్ష బృందం.. రాహుల్ టీంను ఎందుకు అనుమతించలేదంటే ?

శ్రీనగర్ : ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజన తర్వాత సుందర లోయలో అలజడి నెలకొంది. ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతుండటంతో జనం వీధుల్లోకి రాలేకపోతున్నారు. మరోవైపు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 40 వేలకు పైగా సీఆర్పీఎఫ్ బలగాలను కశ్మీర్‌లో మొహరించిన సంగతి తెలిసిందే. దీంతో కశ్మీర్‌లో పరిస్థితిని పరిశీలించి, అక్కడి ప్రజలను కలిసేందుకు వెళ్లిన అఖిలపక్ష బృందాన్ని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HkLpLV viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

డబ్బున్న బిచ్చగాళ్ళు ...వాళ్ళ దగ్గర డబ్బు చూసి షాక్ అయిన పోలీసులు

బిచ్చగాళ్ళు... వాళ్ల దగ్గర ఏముంటాయిలే అని తక్కువ అంచనా వేస్తే పప్పులో కాలేసినట్టే. యాచకుల దగ్గర ఊహించని విధంగా డబ్బుల కట్టలు బయట పడుతున్న టువంటి ఘటనలు ఇప్పటివరకు చాలానే వెలుగులోకి వచ్చాయి. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు బిచ్చగాళ్ళు కూడా తాము భిక్షాటన చేయగా సంపాదించిన దాన్ని చాలా జాగ్రత్తగా మూట కడుతున్నారు అని. విశాఖలో పిల్లలదొంగలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MA4cav viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చైనా ఉత్పత్తులపై మరో 5శాతం అధిక సుంకం విధించిన ట్రంప్

న్యూయార్క్ : చైనా అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం ఇంకా కొనసాగుతోంది. తాజాగా చైనా వస్తువులపై మరో 5శాతం ట్రంప్ సర్కార్ విధించడంతో ఈ రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్ తారాస్థాయికి చేరుకుంది. అమెరికా కంపెనీలు తమ దేశాన్ని వీడాల్సిందిగా డ్రాగన్ కంట్రీ వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో అమెరికాలో చైనావస్తువులపై మరో 5శాతం అధికంగా సుంకం విధించారు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZjpT0s viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇందిరా గాంధీపై పోరాటం, 19 నెలలు జైల్లో, అరుణ్ జైట్లీ తండ్రిది లాహోర్, వాజ్ పేయి!

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ అర్థిక మంత్రి, బీజేపీ నేత అరుణ్ జైట్లీ (66) మృతితో బీజేపీ నాయకులు, కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు. విమర్శనాస్త్రాలు, వ్యూహాలు రచించడంలో దిట్ట అయిన అరుణ్ జైట్లీ. విద్యార్థి సంఘం నాయకుడిగా ఉన్న సమయంలోనే అరుణ్ జైట్లీ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీపై పోరాటం చేసి 19 నెలలు జైల్లో గడిపారు. హైప్రొఫైల్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NpmBXf viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సంతాన కృష్ణాష్టమి పూజ అంటే ఏంటీ .. దీనిని ఎలా చేయాలి ..?

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151 సంతానం కోరుకునే వారు ఈరోజు కృష్ణాష్టమి రోజున ఉదయం ఉపవాసం ఉండి సంతాన గోపాల స్తోత్రం 11 సార్లు చదివి బ్రాహ్మణులకి స్వయంపాకం నూతన వస్త్రాలను ఇచ్చిన గోపాలుని అనుగ్రహం కలిగి సంతానం కలుగుతుంది. అలాగే పిల్లలు చెప్పిన మాట వినకుండా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zdmc0Z viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పుట్టినప్పటి నుంచే కష్టాలు.. చంపేందుకు విఫలయత్నాలు... శ్రీ కృష్ణుడి కష్టాలివే..

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151 శ్రీ కృష్ణుడు తానెన్ని కష్టాలు పడినా కూడా, ఏనాడూ ముఖాన చిరునవ్వు చెదరకుండా నిలిచాడు. ఆ చిరునవ్వు కారణంగానే ఆయన కష్టాలు, మనకు కష్టాలుగా కనిపించవు ఇక శ్రీకృష్ణుని సంగతి చూద్దాం. పైకి సుఖంగా, హాయిగా ఉన్నట్లు కనిపించినా, పుట్టింది మొదలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NtPG3S viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

శ్రీ కృష్ణ జన్మాష్టమి: ఊరు.. వాడ ఘనంగా వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న ఇస్కాన్ దేవాలయాలు

జగన్నాటక సూత్రధారి అయిన ఆ మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన అవతారం శ్రీకృష్ణ అవతారం. లోక కల్యాణం కోసం కృష్ణుడిగా జన్మించిన నల్లనయ్య జన్మాష్టమి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఇక కృష్ణాష్టమి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న ఇస్కాన్‌ ఆలయాలు సర్వాంగసుందరంగా ముస్తాబయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ సంఖ్యలో భక్తులు ఆలయాలకు వచ్చి పూజలు చేస్తున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zej4C8 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రాష్ట్ర విభజన సమయంలో..ఏపీ పక్షాన జైట్లీ : హోదా కోరారు..ప్యాకేజి ప్రతిపాదించారు ..!!

రాష్ట్ర విభజన సమయంలో 2014లో అరుణ్ జైట్లీ రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్నారు. అప్పటికే లోక్ సభ లో ఏపీ విభజన బిల్లు ఆమోదం పొందింది. లోక్ సభలో విభజన బిల్లు నిరసన మధ్య..ఏపీ ఎంపీలను సస్పెండ్ చేసి..ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి..మూజు వాణీ ఓటుతో బిల్లును ఆమోదించారు. అయితే ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ లోక్ సభలో కనీసం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HlUZ1c viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అరుణ్‌జైట్లీ మృతి..! సంతాపం తెలిపిన కేసీఆర్, జగన్ తో పాటు ప్రముఖుల నేతలు..!!

న్యూఢిల్లీ/హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. జైట్లీ మరణంపై పలువురు రాజకీయ ప్రముఖులు, పలు రాష్ట్రాల ముఖ్య మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జైట్లీ మరణం పట్ల రాష్ట్ర పతి రాంనాధ్ కోవింద్, ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2L3LAfT viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అరుణ్ జైట్లీ ప్రస్థానం: విద్యార్థి రాజకీయాల నుంచి కేంద్రమంత్రి వరకు...!

బీజేపీలో మరో నాయకుడు కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం ఆ పార్టీ నాయకురాలు మాజీ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ మృతిని మరువక ముందే... మరో మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ శనివారం ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. అరుణ్ జైట్లీ మృతితో ఇటు ప్రధాని మోడీకి వ్యక్తిగతంగా పెద్ద లోటనే చెప్పాలి. జైట్లీ మృతి వార్త from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U4oeuD viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

విశాఖలో పిల్లలదొంగలు .. బిజినెస్ బాగుందని బిడ్డను కూడా అమ్ముకున్న ఓ నిందితుడు

ఈజీ గా డబ్బు సంపాదించవచ్చన్న ఆలోచనతో ఓ గ్యాంగ్ పిల్లల్ని అపహరించి అమ్ముకోవడం ప్రారంభించింది. పిల్లలను ఎత్తుకుపోయి అమ్ముకుంటున్న ఈ ముఠాను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. ఇక వీరి వద్దనుండి కూపీ లాగిన పోలీసులు వీరు అపహరించిన చిన్నారులను కాపాడటంతో పాటుగా, వీరు చిన్నారులను విక్రయించిన దంపతులను సైతం అరెస్టు చేశారు. ఆ కార్యక్రమానికి ప్రభుత్వ అనుమతులు రాక.... రేపు చిరంజీవి పర్యటన వాయిదా from Oneindia.in - thatsTelugu https://ift.tt/33UAKkX viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వరంగల్ లో ఆ ఇద్దరు నేతల ఆదిపత్యం..! ఓడలు బళ్లు, బళ్లు ఓడలు అవ్వడం అంటే ఇదే..!!

హైదరాబాద్ : రాజకీయాల్లో ఏదైనా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఊహకందని ఎన్నో చిత్ర విచిత్ర సంఘటనలు రాజకీయాల్లో యాదృచ్చికంగా జరిగిపోతుంటాయి. ఈనేపథ్యంలోనే బళ్లు ఓడలవుతాయి, ఓడలు బళ్లు అవుతాయి..! సరిగ్గా ఇలాంటి ఘటనే పోరాటాల పురిటి గడ్డ వరంగల్ అడ్డాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ పార్టీలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ ఇద్దరు from Oneindia.in - thatsTelugu https://ift.tt/33UXhht viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూత

న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీ కొద్దిసేపటి క్రితం ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. అనారోగ్యకారణంగా ఆగష్టు 9న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో అరుణ్‌జైట్లీ అడ్మిట్ అయ్యారు. ఇక అప్పటి నుంచి శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఎక్మో పరికరం ద్వారా ఆయనకు శ్వాసను from Oneindia.in - thatsTelugu https://ift.tt/30w8SBv viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Tom Holland Addresses MCU Split: 'The Future For Spider-Man Will Be Different'

Tom Holland finally directly addressed the Underoos in the room from CinemaBlend Latest Content https://ift.tt/321hD6S via

ఓరి దేవుడో: ఈయనకు 17 మంది భార్యలు... 84 మంది పిల్లలట..!

ఈ రోజుల్లో ఒక పెళ్లితోనే తల ప్రాణం తోకకు వచ్చేస్తోందంటూ చెప్పే మగవారిని చూస్తున్నాం. అలాంటిది రెండు లేదా మూడు పెళ్లిళ్లు చేసుకుని కాపురం చేసే మగవారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించొచ్చు. కానీ యూఏఈకి చెందిన దాద్ మోహ్మద్ అల్ బలూషీ మాత్రం ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 17 మందిని పెళ్లి చేసుకుని from Oneindia.in - thatsTelugu https://ift.tt/33TXstk viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రాజధానిపై రగడ..! సంచలన నిర్ణయం దిశగా సీఎం జగన్ అడుగులు...!!?

అమరావతి/హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఏపి రాజధాని నిర్మాణంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏపి ప్రలతో పాటు రాజధాని నిర్మాణంకోసం భూములు ఇచ్చిన రైతుల మోహాల్లో మాత్రం తెలయని ఆందోళన కనిపిస్తోంది. ప్రతి ఒక్కరి మొహంలో రాజధాని అమరావతిలో ఉంటుందా..? తరలిపోతుందా అనే ప్రశ్నార్ధకమే కనిపిస్తోంది. అందుకు ఏపీ మంత్రి బొత్స from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZcFpQv viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నా వ్యాఖ్యలు వక్రీకరించారు..బొత్సా : స్పష్టత మాత్రం ఇవ్వలేదు..సస్పెన్స్ కంటిన్యూ..!!

రాజధాని పైన చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో కలకలం రేపిన మంత్రి బొత్సా మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. రాజధాని ప్రాంతం పైన తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పుకొచ్చారు. వరదల అంశం పై తాను మాట్లాడానని వివరణ ఇచ్చారు. టీడీపీ..చంద్రబాబు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి చుట్టూ రియల్ ఎస్టేట్ విలువ పడిపోతుందనేది వారి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TXTcV5 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చంద్రబాబు మెడకు తిరుమల అన్యమత ప్రచారం వివాదం..!? అది గత ప్రభుత్వం చేసిన ఒప్పందమే: వైవీ

తిరుపతి: తిరుమల-తిరుపతి మధ్య రాకపోకలు సాగించే బస్సుల్లో ప్రయాణికులకు జారీ చేసిన టికెట్ల వెనుక అన్యమతానికి సంబంధించిన ప్రకటనలు ముద్రించిన వ్యవహారం.. రాష్ట్రంలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారానికి తెర తీసింది. ఈ అంశంపై భారతీయ జనతాపార్టీ రాష్ట్రశాఖ నాయకులు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం క్రైస్తవ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZnQ6yS viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

విద్యుత్తు కొనుగోళ్లలో గోల్ మాల్..!వాస్తవాలను టీఆర్ఎస్ ప్రభుత్వం తొక్కిపెడుతోందన్న బీజేపి..!!

హైదరాబాద్‌ : విద్యుత్ కొనుగోళ్ల అంశంలో ప్రభుత్వం గోల్ మాల్ లకు పాల్పడుతోందని, ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తోందని బీజేపి అద్యక్షుడు కే.లక్ష్మణ్‌ ఆరోపించారు. ప్రభుత్వం పైకి ఒకటి చెప్తుంటే లోపల మరొకటి జరుగతోందని మండిపడ్డారు. కొత్త చట్టం ప్రకారం పంచాయతీలు విద్యుత్తు బిల్లులు కట్టకపోతే సర్పంచ్‌ను తొలగిస్తామని గతంలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావే స్పష్టం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZqVfpX viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఎయిర్ ఇండియాకు మరో ఝలక్.. ఫ్యూయెల్ సప్లై బంద్.. గాల్లో ఎగిరేదెలా..!

ఢిల్లీ : ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే సంక్షోభంలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. పాత సమస్యల నుంచి బయటపడదామని ప్రయత్నిస్తున్నప్పటికీ.. కొత్త సమస్యలు చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. ఆ క్రమంలో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ సమకూర్చే కంపెనీలు సహాయ నిరాకరణ పాటిస్తున్నాయి. దాంతో ఎయిర్ ఇండియాకు మరో తలనొప్పి ఎదురైంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TYQhMc viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పున: సమీక్షపై బీజేపీ: ఏపీలో ఒకలా.. తెలంగాణలో ఒకలా: వైసీపీ

అమరావతి: భారతీయ జనతా పార్టీ మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల విమర్శలకు లక్ష్యంగా మారింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) పున:సమీక్ష వ్యవహారంలో బీజేపీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ప్రవర్తిస్తోందని వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శిస్తున్నారు. తెలంగాణ లో విద్యుత్ ఒప్పందాల్లో వందల కోట్ల రూపాయల మేర ముడుపులు చేతులు మారాయని, పీపీఏలను పున: సమీక్షించాలంటూ ఆరోపిస్తోన్న from Oneindia.in - thatsTelugu https://ift.tt/33Tvqyb viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్రముఖ మోడల్ దారుణ హత్య, బెంగళూరులో క్యాబ్ డ్రైవర్ అరెస్టు, లేడీ ఉంగరం!

బెంగళూరు: బెంగళూరులో దారుణ హత్యకు గురైన పశ్చిమ బెంగాల్ కు చెందిన ప్రముఖ మోడల్ హత్య కేసులో ఓలా క్యాబ్ డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు. కోల్ కతాలోని న్యూటౌన్ నివాసి పూజా సింగ్ హత్య కేసులో ఓలా క్యాబ్ డ్రైవర్ ను బెంగళూరులోని బాగలూరు పోలీసులు అరెస్టు చేశారు. పూజా సింగ్ ఉంగరం ఓలా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TV9ONs viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కోడెల మీద చట్టపరంగా చర్యలు తీసుకోండి..చంద్రబాబు సంచలనం : షోరూంలో ఫర్నీచర్ కోసం తనిఖీలు..!!

మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ వ్యవహారం పైన మాజీ ముఖ్యమంత్రి..టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఆయన మీద ఫిర్యాదులు ఉంటే చట్ట పరంగా చర్యలు తీసుకోవచ్చని..దానికి టీడీపీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని స్పష్టం చేసారు. అదే సమయంలో రాజకీయంగా వేధిస్తామంటూ చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇదే సమయంలో తన ఇంట్లో జరిగిన చోరీ వెనుక వైసీపీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/33QDEqS viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఉగ్రవాదం, అవినీతిలపై పోరు ఆగదు: ఫ్రాన్స్‌లో ప్రధాని మోడీ ప్రసంగం

ప్యారిస్: 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తమకు కనీవినీ ఎరుగని విజయాన్ని అందించారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అయితే అది ప్రభుత్వ ఏర్పాటు కోసమే ఇచ్చిన తీర్పు కాదని నవభారత నిర్మాణం చేయాలంటూ ప్రజలు తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు ప్రధాని. ఫ్రాన్స్‌లో భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఉగ్రవాదంపై పోరు ఒక్క భారత్‌లోనే చేయలేదని ఫ్రాన్స్ గడ్డపై from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U27aWi viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఎఎస్సై ప్రమోషన్.. అంతలోనే దుర్మరణం.. లారీ టైర్ల కింద పడ్డ లేడీ హెడ్ కానిస్టేబుల్..!

పిఠాపురం : మనుషులతో విధి ఆడే నాటకం విచిత్రంగా ఉంటుంది. కొన్నిసార్లు అద‌ృష్టం ఇచ్చినట్లే ఇచ్చి.. ఆ వెంటనే దురద‌ృష్టం కూడా కట్టబెడుతుంది. అదే కోవలో ఉన్నతంగా ఎదగాలని ఆశించిన ఓ లేడీ హెడ్ కానిస్టేబుల్‌కు ఎఎస్సైగా ప్రమోషన్ ఇలా వచ్చిందో లేదో అలా మృత్యువు వెంటాడింది. ఖాకీ దుస్తులతో ప్రజలకు రక్షణగా ఉంటానని భావించిన సదరు from Oneindia.in - thatsTelugu https://ift.tt/33SuN8a viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సరికొత్త భారత్‌ను నిర్మిస్తున్నాము... ప్రధాని మోడీ

భారత దేశంలో తాము ప్రభుత్వాన్ని మాత్రమే ఏర్పాటు చేయలేదని, సరికొత్త భారత దేశాన్ని నిర్మిస్తున్నామని ప్రధాని మోడీ అన్నారు. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ నేడు యునెస్కో కార్యాలయంలో భారతీయులను ఉద్దేశించి ప్రసగించారు. ఈ నేపథ్యంలోనే నవభారత నిర్మాణం కోసం భారత్ కృషి చేస్తుందని తెలిపారు. ఇందుకోసమే అవినీతీని అంతం చేస్తూ, కుటుంభ రాజకీయాలను చెక్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TYaJwH viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఢిల్లీ టీటీడీ శ్రీవారి ఆలయంలో గోల్‌మాల్..!! 4 కోట్ల మేర అక్రమాలు: ఉన్నతాధికారిపైన ఆరోపణలు..!!

శ్రీవారి పేరుతో అక్రమాలకు పాల్పడిన ఘటన వెలుగు లోకి వచ్చింది. ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఈ గోల్ మాల్ లో స్వయంగా ఒక ముఖ్య అధికారి పేరు ప్రచారంలోకి వచ్చింది. దాదాపు నాలుగు కోట్లకు పైగా అవకతవకలు జరిగినట్ల ప్రాధమిక అంచనా. దీని కోసం గతంలోనే విజిలెన్స్ విచారణ ప్రారంభించగా ఏపీ భవన్ రెసిడెంట్ కమిషన్ ప్రవీణ్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/33UsIbO viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జగన్ మెచ్చిన ఆ ఐదుగురు మంత్రులు..! పూర్తి స్థాయిలో ఉండేదీ వారేనట..!!

అమరావతి/హైదరాబాద్ : ఏపి పాలనలో సీఎం జగన్ మెహన్ రెడ్డి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో అటు మంత్రులు గాని, ఇటు అదికారులు గాని ఎవ్వరూ కూడా పట్టు తప్పకుండా పకడ్బందీగా పాలన కొనసాగిస్తున్నారు యువ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇక జగన్ మెహన్ రెడ్డి ఏపి పగ్గాలు చేపట్టి వందరోజులు కావస్తున్న తరుణంలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TXQyP9 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

విద్యుత్ ఒప్పందాలపై సీబీఐ విచారణకైన సిద్దం : ప్రభాకర్ రావు

తెలంగాణ ప్రభుత్వ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో భారీ కుంభకోణం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన ఆరోపణలను జెన్‌కో మరియు ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు తీవ్రంగా ఖండించారు. ఆయన చేసిన ఆరోపణలు నిరాధారమైనవని ఆయన అన్నారు. ఒప్పందాలపై సిట్టింగ్ జడ్జికాడు సీబీఐ విచారణకైనా తాము సిద్దమే అని సవాల్ విసిరారు..తమపై ఎవరి ఒత్తిళ్లు పనిచేయలేదని, from Oneindia.in - thatsTelugu https://ift.tt/33Vt7uH viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నెల్లూరు టికెట్లు తిరుమలకు: చంద్రబాబు ప్రచార యావను మాకు అంటగడతారా?: వైసీపీ ఎమ్మెల్యే

విజయవాడ: తిరుమల, తిరుపతి మధ్య రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్ లో ప్రయాణికులకు జారీ చేసిన టికెట్ల వెనుక ప్రభుత్వానికి సంబంధించిన అన్యమత ప్రచార కార్యక్రమాలను ముద్రించిన ఘటనపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించారు. అలాంటి ప్రచార యావ తమకు లేదని, చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నవేనని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TYXJH0 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మా బదులు మీరే పోరాడండి: భారత్, పాక్‌లపై డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్/న్యూఢిల్లీ: తమ బదులు భారత్, పాకిస్థాన్ దేశాలు ఆఫ్గనిస్థాన్‌లో ఉగ్రవాదంపై పోరాడాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. ఆఫ్గనిస్థాన్ నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకున్న నేపథ్యంలో తమ పాత్రను ఈ రెండు దేశాలు పోషించాలని ట్రంప్ కోరారు. ‘భారత్ పక్కనే ఉంది. వారు పోరాడటం లేదు. మేము పోరాడుతున్నాం. పాకిస్థాన్ కూడా అటు పక్కనే ఉంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/343G7hU viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వీడు ఆడకుక్కను వదల్లేదు కామాంధుడి కొవ్వు తగ్గించారు, వీడియో చిక్కింది!

ముంబై: దేశంలో మహిళలు, చిన్నారుల మీద లైంగిక దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చివరికి కుక్కలను కూడా కామాంధులు వదలడం లేదు. ఆడకుక్క మీద లైంగిక దాడి చేశాడని ముంబైలోని ఖర్ ఫెర్ పోలీసులు మున్నా సింగ్ (24) అనే యువకుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. పోలీసులు మున్నా సింగ్ కొవ్వు తగ్గిస్తున్నారు. బీహార్ కు చెందిన from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TX2CAa viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దేశంలోనే తొలిసారి వైద్య సిబ్బందికి జియో ట్యాగింగ్... ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైద్యసిబ్బంది

ఆయుష్ విభాగపు వైద్య సిబ్బందికి జియో ట్యాగింగ్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ నిర్ణయించారు. ప్రతి ఒక్కరు మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించిన కమిషనర్ ఆసుపత్రికి వెళితే హాజరు పడేలా దీనిని రూపకల్పన చేశారు. ఇక ఉద్యోగులకు జియో ట్యాగింగ్ దేశంలోనే ఇదే ప్రథమం. ఈ నేపథ్యంలో ఆయుష్ సిబ్బంది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ from Oneindia.in - thatsTelugu https://ift.tt/33MUGpM viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ముగ్గురికి రూ. 25 లక్షల పరిహారం చెల్లించిన జాన్సన్ అండ్ జాన్సన్..ఎందుకో తెలుసా?

న్యూఢిల్లీ: ప్రముఖ ఫార్మాసూటికల్ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేసిన ఉత్పత్తులు వాడి ప్రాణాలమీదకు తెచ్చుకున్న ముగ్గురికి ఆ సంస్థ రూ. 25 లక్షలు పరిహారంగా చెల్లించింది. ఉత్తర్ ప్రదేశ్‌లో హిప్ ఇంప్లాంట్స్‌కు సంబంధించి నకిలీ పరికరాలను జాన్సన్‌ అండ్ జాన్సన్ సంస్థ సరఫరా చేసింది. వాటినే బాధితులకు వైద్యులు అమర్చారు. అయితే అవి అమర్చిన from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TYrUOk viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్లాన్ ప్రకారమే మర్డర్.. తల ఒకచోట.. మొండెం మరోచోట..!

హైదరాబాద్‌ : మనిషి ప్రాణాలకు విలువ లేకుండా పోతోంది. జంతువులను వధించినట్లు మనుషుల ప్రాణాలు తీస్తున్నారు. క్షణికావేశంలో కొందరు.. కక్షలతో రగిలిపోతూ మరికొందరు దారుణ హత్యలు చేస్తున్నారు. అతి క్రూరంగా చంపుతూ పగ ప్రతీకారాలు తీర్చుకుంటున్నారు. అదే క్రమంలో హైదరాబాద్‌లో జరిగిన ఓ మర్డర్ చర్చానీయాంశంగా మారింది. తాగిన మైకంలో ఓ ఆటో డ్రైవర్‌ను పైశాచికంగా చంపిన ఘటన మియాపూర్ ప్రాంతంలో భయాందోళన రేకెత్తించింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/33Wd7Iz viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఫెమా ఉల్లంఘనలు: నరేశ్ గోయల్ నివాసం, కార్యాలయాల్లో ఈడీ సోదాలు

న్యూఢిల్లీ: జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ నివాసం, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శుక్రవారం సోదాలు చేపట్టింది. విదేశీ మారక చట్టం ఉల్లంఘనలకు పాల్పడిన కేసులో ఈడీ ఈ మేరకు సోదాలు నిర్వహించింది. విదేశీ మారక చట్టం, విదేశీ మారక నిర్వహణ చట్టం(ఫెమా) నిబంధనల ప్రకారమే తాము ఈ సోదాలు నిర్వహించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఈ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TWDFVE viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Game Of Thrones' Kit Harrington Is Joining The MCU In A Mysterious Role

From a fantasy world to… a different kind of fantasy world. from CinemaBlend Latest Content https://ift.tt/31VCj00 via

తెలంగాణలో కొలువుల జాతర.. పంజాయతీరాజ్‌శాఖలో పోస్టులు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోలకు గుడ్ న్యూస్. పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగాలు నియమిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. పంచాయతీరాజ్ శాఖలో వివిధ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పింది. దీంతో ఎన్నాళ్ల నుంచో ఉద్యోగాల కోసం చూస్తున్న నిరుద్యోగ యువతకు ఊరట కలిగినట్లైంది. ఈ పోస్టులన్నీ గెజిటెడ్ హోదావి కాగా.. గ్రూపు-1 ర్యాంకు స్థాయి అధికారుల from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KN5pJu viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మెట్రో రైలు.. త్వరలోనే ప్రారంభం..!

హైదరాబాద్ : భాగ్యనగరంలో మెట్రో రైలుకు ఆదరణ పెరుగుతోంది. ప్రయాణీకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. దాంతో మెట్రో అధికారులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో మెట్రో సర్వీస్ ప్రారంభమైన తొలినాళ్లలో జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. అయితే క్రమక్రమంగా ఆయా రూట్లలో మెట్రో సర్వీసులు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zj0wvF viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

భాగ్యనగరంలో బిగ్ గ్రీన్ గణేశ్ : పేపర్లతో సుందరంగా తయారీ, భేష్ అని కొనియాడిన హీరో ఆది

హైదరాబాద్ : వినాయక చవితి వచ్చేస్తోంది. మరో పదిరోజుల్లో ఏకదంతుడు పూజలు అందుకోనున్నాడు. అయితే భారీ గణనాథుడి విగ్రహాల తయారీతో పర్యావరణానికి చేటు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో పరిసరాలు మరింత పొల్యూట్ అవుతాయి. దీంతో ఏకో ఫ్రెండ్లీ వినాయకుడిని రూపొందించి .. పూజించాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. ఇందులో భాగంగా సినీ హీరో ఆది సాయికుమార్ కూడా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HkFTJc viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

NHAIలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా యంగ్ ప్రొఫెషనల్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 23 ఆగష్టు 2019 సంస్థ పేరు:నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాపోస్టు పేరు: from Oneindia.in - thatsTelugu https://ift.tt/31Upnrj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

HPCLలో పలు పోస్టుల భర్తీకి 2019 నోటిఫికేషన్ విడుదల

హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ప్రాజెక్టు ఇంజినీర్, రిఫైనరీ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ16 సెప్టెంబర్ 2019 సంస్థ పేరు:హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్పోస్టు పేరు: ప్రాజెక్టు ఇంజినీర్, from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KPENaI viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కేసులేమో పెద్దవి.. కోర్టు హాల్ చిన్నది... బోనులో చిదంబరం ఆశ్చర్యం

సీబీఐ అంటే పేరుకే పవర్ ఫుల్, దాని వసతులు చూస్తే చాలా నిల్, ఇదే విషయం ఇప్పుడు మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి అర్థమయింది. ఢీల్లీలోని రౌజ్ ఎవెన్యూలోని కోర్టు హళ్లను చూసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద కేసులు వాదించే సీబీఐ కోర్టు హళ్లు ఇంత చిన్నగా ఉన్నాయా అంటూ సీబీఐ అధికారులను from Oneindia.in - thatsTelugu https://ift.tt/3261E7V viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Big Breaking: చిదంబరంకు షాక్: 5రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పచెబుతూ కోర్టు ఆదేశం

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను అదుపులోకి తీసుకున్న సీబీఐ నేడు సీబీఐ కోర్టు ముందు హాజరు పర్చింది. చిదంబరం నుంచి చాలా విషయాలు రాబట్టాల్సి ఉందంటూ ఐదురోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలంటూ సీబీఐ చేసిన అభ్యర్థనకు ఒప్పుకున్న న్యాయస్థానం ... ముందుకెళ్లాల్సిందిగా సీబీఐకి సూచించింది. అంతేకాదు ప్రతి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Mx8LCe viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

భార్యపై కోపం.. నాలుక ఖతం.. ఓ భర్త చేసిన పనికి..!

అమ్రాబాద్‌ : కుటుంబం అన్నాక గొడవలు, తగాదాలు సహజం. ఇక భార్యాభర్తలంటే అవి కాస్తా ఎక్కువని చెప్పొచ్చు. ఒకే దగ్గర ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఏదో విషయంలో తగవు పడటం సహజం. అయితే వాటిని ఓర్పుతో, సామరస్యంగా పరిష్కరించుకుంటే ఖేల్ ఖతం, దుకాణం బంద్ అనే రీతిలో అవి అక్కడికక్కడే సమసిపోతాయి. అయితే కొందరు చిన్న చిన్న from Oneindia.in - thatsTelugu https://ift.tt/2L5gvIv viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వైరల్ : ఈ వీడియో చూస్తే తేనెపై విరక్తి కలగడం ఖాయం

నాగాలాండ్ : తేనె అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. తేనెలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు తేనెను తాగుతారు. అయితే కేంద్రమంత్రి కిరణ్ రిజిజూ ఒక వీడియోను ట్విటర్ ద్వారా పోస్టు చేశారు. ఈ వీడియో చూసిన వారు తేనె అంటేనే అదోలా ఫీలవుతున్నారు. సాధారణంగా తేనెను ఎక్కడ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZahEZw viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చీర కడుతూ.. చేయ్యి వేస్తూ అసభ్య ప్రవర్తన ... చివరికీ కటకటాల పాలు ....

హైదరాబాద్ : అతను చేసేది వస్త్ర దుకాణంలో కొలువు. అదీ కూడా సేల్స్ సూపర్ వైజర్.. తమ షాపులోకి వచ్చిన కస్టమర్లకు మంచి చీరలు, డ్రెస్సులు చూపించి .. కొనిపించాలి ... కానీ అతను వక్రబుద్ది చూపించాడు. చీరలు చూపించాల్సిన అతని బుద్ధి గడ్డితిన్నది. ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. చీర కట్టమన్న పాపానికి .. ఎక్కడ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KXK9zy viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నగ్న చిత్రాలు పంపు.. యువతికి ఫ్రెండ్ బెదిరింపు.. చివరకు..!

హైదరాబాద్‌ : బాగా చదువుకుని కొడుకు ప్రయోజకుడు కావాలని ఆశించిన తల్లిదండ్రుల ఆశలపై ఓ యువకుడు నీళ్లు చల్లాడు. స్నేహం ముసుగులో ఓ యువతికి దగ్గరై.. పైశాచికంగా ప్రవర్తించి ఫ్రెండ్‌షిప్‌కు వాల్యూ లేకుండా చేశాడు. నగ్న చిత్రాలు పంపాలంటూ స్నేహితురాలిని వేధిస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. స్నేహమంటూ వెంట పడి నరకమంటే ఏంటో చూపించిన సదరు యువకుడు చివరకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TTPGes viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వయసు పందొమ్మిదే..! కాని శాడిజంలో మాత్రం 90 ఏళ్ల అనుభవం.. చెత్త యెదవ..!

రంగారెడ్డి/హైదరాబాద్: పుర్రెకో బుద్ది, జిహ్వకో రుచి అన్నారు పెద్దలు. అలాగే వ్యక్తులకు ఉన్న అవలక్షణాలు కూడా అనేకం అని తెలుస్తోంది. సమాజంలో టీనేజ్ యువకుల నుండి మొదలు కొని, 60 ఏళ్ల వృద్దుల వరకూ ఏదో రూపంలో అభం శుభం తెలియని అబలలపైన తమ వికృత చేష్టలను ప్రదర్శిస్తూనే ఉన్నారు. తాజాగా ఓ టీనేజ్ అమ్మాయిపై ఓ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KLC5mC viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జగన్ టీం మంత్రులకు ఏమైంది..!! సమస్యలకు కారణం వారే : తలలు పట్టుకుంటున్న సీనియర్లు..!!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ వారిని ఏరి కోరి తెచ్చుకున్నారు. చాలామంది సీనియర్లను పక్కన పెట్టి మరీ మంత్రులుగా అవకాశం ఇచ్చారు. ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్తే..ఎవరికి వారు ప్రకటనలు చేస్తున్నారు. కొత్త సమస్యలకు కారణం అవుతున్నారు. మున్సిపల్ మంత్రి రాజధాని పైన ప్రకటన చేస్తామని చెబుతారు. దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా రగడ జరుగుతన్నా స్పష్టత ఉండదు. మరో from Oneindia.in - thatsTelugu https://ift.tt/31OdWS6 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms