భారత్లో ఎయిడ్స్ బాధిత చిన్నారుల సంఖ్య ఎంతంటే..
భారత్లో ఎయిడ్స్తో బాధపడుతున్న పిల్లల సంఖ్య 2017 లెక్కల ప్రకారం 1,20,000 ఉందని యునిసెఫ్ నివేదిక వెల్లడించింది. ఈ సంఖ్య పాకిస్థాన్లో 5,800, నేపాల్లో 1,800, బంగ్లాదేశ్లో వెయ్యి కంటే తక్కువగా ఉందని నివేదిక చెబుతోంది. భారత్లో ఎయిడ్స్తో బాధపడుతున్న పిల్లల సంఖ్య 2017 లెక్కల ప్రకారం 1,20,000 ఉందని యునిసెఫ్ నివేదిక వెల్లడించింది. ఈ సంఖ్య పాకిస్థాన్లో 5,800, నేపాల్లో 1,800, బంగ్లాదేశ్లో వెయ్యి కంటే తక్కువగా ఉందని నివేదిక చెబుతోంది.
from National news in Telugu: Latest India news in Telugu | India News Headlines in Telugu - Telugu Samayam https://ift.tt/2P7iMTK
from National news in Telugu: Latest India news in Telugu | India News Headlines in Telugu - Telugu Samayam https://ift.tt/2P7iMTK
Comments
Post a Comment