నువ్వు ఆక్స్ఫర్డ్లో చదివావ్ మరి, హరికృష్ణ చనిపోయినప్పుడు నిజమే: కేసీఆర్కు చంద్రబాబు వార్నింగ్
అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావులకు ఏపీ అభివృద్ధి చెందడం ఇష్టం లేదని, అందుకే తనను టార్గెట్ చేస్తున్నారని ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం అన్నారు. అభివృద్ధిపై 9వ శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంలో కేసీఆర్, మోడీ, వైసీపీ అధినేత వైయస్ జగన్పై నిప్పులు చెరిగారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RmDgwW
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RmDgwW
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment