11న ఢిల్లీలో సీయం దీక్ష : 10న ఏపిలో ప్రధాని సభ : చంద్రబాబు వర్సెస్ మోదీ..!
చంద్రబాబు వర్సెస్ మోదీ. బిజెపి వర్సెస్ టిడిపి. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకొని అటు జాతీయ రాజకీయాల్లోనూ.. ఇటు ఏపిలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇదే సమయంలో బిజెపి అధినాయకత్వం సైతం చంద్రబాబు లక్ష్యంగా రివర్స్ ఎటాక్ మొదలు పెట్టింది. అందులో భాగంగా.. ఫిబ్రవరి 11న ఢిల్లీలో దీక్ష చేయాలని చంద్రాబు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GedNzW
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GedNzW
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment