వారణాసి లో ఫలించని రైతుల నామినేషన్ వ్యూహం... కేవలం 21 నామినేషన్లు
తెలంగాణలో పెద్దఎత్తున హడావిడి చేసి, ఎన్నికల అధికారులను ముప్పుతిప్పలు పెట్టిన నిజమాబాద్ రైతులకు వారణాసిలో మాత్రం చుక్కెదురైంది. దేశవ్యాప్తంగా పసుపు మద్దతు ధర కోసం ,కేంద్ర, రాష్ట్ర్ర ప్రభుత్వాలకు వ్వతిరేకంగా నామినేషన్లు వేసిన రైతులు ,వారణాసిలో సైతం ప్రధాని మోదీపై కూడ నామినేషన్లు వేసేందుకు నడుంబిగించారు. దీంతొ జాతియ స్థాయిలో చర్చ తీసుకురావాలని భావించారు. అయితే పలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DEAz1I
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DEAz1I
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment