అవినీతి పై సీఎం ఉక్కుపాదం..!నేడు మంత్రివర్గ ఉపసంఘంతో జగన్ భేటీ..!!
అమరావతి/హైదరాబాద్ : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అవినీతి రహిత సమాజం కోసం కృషి చేస్తానన్న జగన్ ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసారు. అందులో భాగంగా నేడు మంత్రి వర్గ ఉపసంఘంతో తొలిసారి భేటీ కాబోతున్నారు. మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభం కానున్న ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FKLmbM
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FKLmbM
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment