రాష్ట్రాన్ని ముంచే ముఖ్యమంత్రి జగన్: ఎన్ని మాటలు అన్నా పడతాను: లోకేశ్ దీక్ష విరమణ..!
మాజీ మంత్రి..టీడీపీ నేత లోకేశ్ ఇసుక కొరత..భవన నిర్మాణ కార్మికుల సమస్యల పైన ఒక రోజు దీక్ష చేసారు. ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా అన్న జగన్ గారు ఐదు నెలల్లోనే రాష్ట్రాన్ని ముంచే ముఖ్యమంత్రి అయ్యారంటూ లోకేశ్ సీఎం జగన్ పైన ఫైర్ అయ్యారు. భవన నిర్మాణ కార్మికులకు తిండి లేకుండా చేసి వైకాపా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36lp5N9
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36lp5N9
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment