కాంగ్రెస్ పోరుబాట .. అమరావతి రైతులకు మద్దతుగా రంగంలోకి రాహుల్ గాంధీ ?

ఏపీలో అధికార పార్టీని టార్గెట్ చేసి బీజేపీ, జనసేన , టీడీపీలు వైసీపీపై మాటల దాడిని కొనసాగిస్తుంటే, కొత్తగా కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగింది. రాజధాని అమరావతి రైతుల కోసం పోరుబాట పట్టాలని నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అమరావతి జేఏసీ నేతలతో మాట్లాడుతున్నారు. ఇక ఏపీలో కాంగ్రెస్ ప్రజా క్షేత్రంలోకి వెళ్ళాలని భావిస్తున్న తరుణంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HVyZKA
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments