అనారోగ్యం అయినా అత్యవసరం అయితేనే .. గాంధీలో ఓపీ బంద్ .. ఉస్మానియాకి రోగుల తాకిడి
కరోనా వైరస్ ప్రబలుతున్న మాట అటుంచి సామాన్యులు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు బాగా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రం అంతా లాక్ డౌన్ ఉన్న నేపధ్యంలో ఆస్పత్రులకు వెళ్ళటం , వైద్యం చేయించుకోవటం సామాన్యులకు ప్రహసనంగా మారుతుంది . అనారోగ్యం అయినా అత్యవసరం అయితేనే బయటకు రావాలని చెప్తున్నారు పోలీసులు .ఇక హైదరాబాద్ లో గాంధీ ఆస్పత్రిలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39gCs1i
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39gCs1i
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment