మొన్న కాకులు,కుక్కలు .. ఇప్పుడు గబ్బిలాలు ... గుట్టలుగా చనిపోతున్న వైనం ..టెన్షన్ లో జనం

దేశ వ్యాప్తంగా కరోనా ప్రతాపం చూపుతుంది . కరోనా విజృంభిస్తున్న వేళ వివిధ రాష్ట్రాల్లో వింత పరిస్థితులు ప్రజలను టెన్షన్ పెడుతున్నాయి. కొత్త భయాలు కూడా ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి . ఇప్పటికే ఎక్కడ ఏం జరిగినా కరోనా వల్లనేనా అని భయపడుతున్న జనాలకు తాజాగా పలు చోట్ల జరుగుతున్న పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయి. మొన్నటికి మొన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aUqr2y
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments

Popular posts from this blog

'Mayor Of Kingstown' Poster Edited After Jeremy Renner's Recent Accident

On Vijay Varma's New Post, A Mention Of Tamannaah By Dahaad Co-Star