ఏపీలో యథావిథిగా మున్సిపోల్స్‌- ఆగిన చోట నుంచే- జగన్‌ సర్కార్‌ నిర్ణయం వెనుక?

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ విషయంలో దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఎన్నికలను గతంలో ఆగిన చోట నుంచే తిరిగి నిర్వహిస్తామని ఇప్పటికే ఎస్ఈసీ ప్రకటించగా.. ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే బాటలో అడుగులు వేస్తోంది. గతంలో నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. దీంతో ఆ తర్వాత నామినేషన్ల ఉపసంహరణ కోసం ప్రక్రియ ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P58itC
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments