ఏపీలో వాలంటీర్ వ్యవస్థ రద్దుకు వైసీపీ ఎంపీ రఘురామ పోరు -ప్రధాని మోదీకి ఫిర్యాదు -తిరుపతి నుంచే షురూ

సొంత పార్టీపై, అధినేత సీఎం జగన్‌పై తీవ్రస్థాయి విమర్శలు, ఆరోపణలు చేస్తోన్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో సంచలనానికి పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతోన్న గ్రామ/వార్డు వాలంటీర్ల వ్యవస్థ రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ, సదరు వ్యవస్థల రద్దు దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఎంపీ ఓ లేఖ రాశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f30uUk
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments

Popular posts from this blog

'Mayor Of Kingstown' Poster Edited After Jeremy Renner's Recent Accident

On Vijay Varma's New Post, A Mention Of Tamannaah By Dahaad Co-Star