తృణమూల్ కార్యకర్త దారుణహత్య: ఎన్నికల హింస: అమిత్ షా వర్చువల్ ర్యాలీ నిర్వహించిన అయిదోరోజే
కోల్కత: అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోన్న కొద్దీ పశ్చిమ బెంగాల్ ఉద్రిక్తంగా మారుతోంది. ఎన్నికల హింస పతాక స్థాయికి చేరుకుంటోంది. దాడులు, ప్రతిదాడులు సర్వసాధారణమౌతున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతాపార్టీ కార్యకర్తలు పరస్పరం భౌతికదాడులకు దిగుతున్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితుల్లో భౌతికదాడులకు ఈ రెండు పార్టీలు ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తోంది. తృణమూల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tJaeY0
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tJaeY0
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment