భార్య మర్మాంగాన్ని రాగి తీగతో కుట్టేసిన కిరాతకుడు: తీవ్ర రక్తస్రావం: పోలీసుల స్టేట్మెంట్లో
లక్నో: ఉత్తర ప్రదేశ్లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ కిరాతక భర్త ఆటవిక చర్యకు పాల్పడ్డాడు. ఆమెను చిత్రహింసలకు గురి చేశాడు. అక్కడితో అతని ఆవేశం చల్లారలేదు. భార్య మర్మాంగాన్ని రాగి తీగతో కుట్టేశాడు. అతని కిరాతక చర్యలతో బాధితురాలు ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. ఆసుపత్రిలో చావు బతుకుల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3r8Qlrw
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3r8Qlrw
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment