వార్తలు రాసి నన్నే బెదిరిస్తావా .. నువ్వెంత , నీ సంగతి తేలుస్తా : రిపోర్టర్ పై వైసీపీ ఎమ్మెల్యే వీరంగం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఎమ్మెల్యే ఓ పత్రిక విలేఖరిపై చిందులు తొక్కారు. నన్ను బెదిరించాలని చూస్తున్నావా? నీ ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తారా? నీ సంగతి తేలుస్తాను అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఒక ప్రెస్ మీట్ లో పబ్లిక్ గా మీడియా పై చిందులు తొక్కిన ఆ ఎమ్మెల్యే తీరు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vMLShM
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments

Popular posts from this blog

'Mayor Of Kingstown' Poster Edited After Jeremy Renner's Recent Accident

On Vijay Varma's New Post, A Mention Of Tamannaah By Dahaad Co-Star