స్వదేశానికి వస్తే జైలుకే, జరిమానా: భారత్లోని ఆస్ట్రేలియన్లపై నిషేధం, ఐపీఎల్ ప్లేయర్లు..?
సిడ్నీ: ఆస్ట్రేలియా తమ సొంత పౌరులపై తొలిసారి అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. భారతదేశంలో కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి తమ దేశానికి వచ్చే ఆస్ట్రేలియన్లపై తాత్కాలిక నిషేధం విధించింది. భారతదేశంలో 14 రోజులపాటు ఉన్న ఆస్ట్రేలియా పౌరులు తమ దేశంలోకి అడుగుపెడితే ఐదేళ్లపాటు జైలుశిక్ష లేదా 66వేల డాలర్లు(సుమారు రూ. 49 లక్షలు) జరిమానా విధిస్తామని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vvoJzm
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vvoJzm
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment