Petrol, Diesel ధరలు ఇంకా పైకి -ముంబైలో సెంచరీ మార్కు -Hyderabadలో ఈరోజు ఎంతంటే
దేశంలో కరోనా విలయం, లాక్ డౌన్ వల్ల జనం అల్లాడుతున్నా చమురు కంపెనీలు మాత్రం కనికరించడంలేదు. పెట్రోల్, డీజిల్ ధరల్ని మరోసారి పెంచేశాయి. రెండిటి ధరలను సమానం చేయాలనే లక్ష్యం దిశగా, పెట్రోల్ కన్నా డీజిల్ పై అధిక వడ్డన విధించారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తొలి సారి లీటరు పెట్రోలు ధర రూ.100 మార్కును
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vzEZzE
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vzEZzE
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment