అది నన్ను బాధించింది... కపిల్ సిబల్ ఇంటి వద్ద కాంగ్రెస్ కార్యకర్తల నిరసనపై చిదంబరం...
కాంగ్రెస్లో అంతర్గత ప్రక్షాళన,నాయకత్వ మార్పును కోరుతూ జీ-23 సీనియర్లు గతేడాది పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే.అప్పటినుంచి జీ 23 నేతలకు పార్టీ అధిష్ఠానానికి మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. సీనియర్లు చేసిన ప్రతిపాదనలకు అధిష్ఠానం నుంచి ఎటువంటి స్పందన లేకపోగా.... పలువురు నేతలు,కార్యకర్తల నుంచి మాత్రం పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3F4jpsh
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3F4jpsh
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment