జగన్‌పై దాడి కేసు.. ఢిల్లీకి వైసీపీ నేతలు

జగన్‌పై దాడి వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న వైసీపీ. దాడి వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం.. ఢిల్లీ చేరుకున్న వైసీపీ నేతల బృందం. దాడిపై రాష్ట్రపతితో పాటూ హోంమంత్రి రాజ్‌నాథ్‌‌కు ఫిర్యాదు చేయనున్న నేతలు.

from Samayam Telugu https://ift.tt/2D8X40e

Comments