గులాబీ పార్టీలో గుబులు: చంద్రబాబు ఎంట్రీతో బలపడిన ప్రజాకూటమి
తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఇప్పటి వరకు 100కు సీట్లు పైగా వస్తాయని ఢంకా బజాయించి మరీ చెప్పిన టీఆర్ఎస్ పార్టీ గొంతులో ఇప్పుడు ఆ వేడి కనిపించడంలేదు. ఇప్పటి వరకు చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్న కారుపార్టీ నేతలు ఇతర పార్టీల వైపు చూస్తుండటంతో కాస్త మెత్తబడినట్లు కనిపిస్తోంది. మరోవైపు ప్రజాకూటమి బలం పుంజుకుంటుండం కూడా టీఆర్ఎస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CJ20Yn
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CJ20Yn
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment