2013లో మధ్యప్రదేశ్లో ఎవరు, ఎన్ని సీట్లు గెలిచారు?: చౌహాన్ ముందు ఇప్పుడున్న సవాళ్లు
భోపాల్: మధ్యప్రదేశ్లో బుధవారం (28-11-2018) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మధ్యప్రదేశ్తో పాటు మిజోరాంలోను పోలింగ్ జరగనుంది. మధ్యప్రదేశ్లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2013లో బీజేపీ మూడోసారి గెలిచింది. ఇప్పుడు గెలిస్తే నాలుగోసారి అవుతుంది. ఈ నేపథ్యంలో 2013లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో చూద్దాం. క్రితంసారి 25 నవంబర్ 2013లో మధ్యప్రదేశ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KHjhU4
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KHjhU4
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment