2019 ఎన్నికలే టార్గెట్: డిసెంబర్ 1 నుంచి బీజేపీ పాదయాత్ర
న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలో ఐదురాష్ట్రాల ఎన్నికల సందడి నెలకొంది. ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియగా... బుధవారం రోజున మధ్యప్రదేశ్, మిజోరాంలలో పోలింగ్ జరిగింది. డిసెంబర్ 7న తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ ఎన్నికల తర్వాత బీజేపీ ప్రజలతో మమేకం అవ్వాలన్న ఆలోచనలో ఉంది. అంతేకాదు 2019
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KCgz1T
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KCgz1T
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment