ఏపీ డీఎస్సీ 2 వారాలు వాయిదా.. అభ్యర్థుల వినతి మేరకు ప్రభుత్వ నిర్ణయం
అమరావతి : ఏపీ డీస్సీ పరీక్షలు 2 వారాల పాటు వాయిదాపడ్డాయి. దీనికి సంబంధించి మంత్రి గంటా శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. డీఎస్సీ రాయబోయే అభ్యర్థుల వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. డీఎస్సీ ప్రకటనకు, ఎగ్జామ్ కు మధ్య గ్యాప్ తక్కువగా ఉండటంతో చదువుకోవడానికి సమయం కావాలంటూ అభ్యర్థులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BCRT6E
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BCRT6E
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment