కర్తాపూర్ కారిడార్తో పాక్ భారత్ల మధ్య స్నేహం చిగురిస్తుంది: సిద్ధూ
వాఘా సరిహద్దు: కర్తాపూర్ గురుద్వారాకు వెళ్లే కారిడార్ పూర్తయితే భారత్ పాకిస్తాన్ల మధ్య తిరిగి స్నేహం చిగురిస్తుందన్నారు పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ. పాకిస్తాన్లో కర్తాపూర్ కారిడార్కు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యేందుకు పలువురి జర్నలిస్టులతో కలిసి వాఘా సరిహద్దులు దాటి పాకిస్తాన్ భూభాగంలోకి అడుగుపెట్టారు సిద్ధూ. సిద్ధూకు పాక్ అధికారులు స్వాగతంపలికారు. లాహోర్కు 120 కిలోమీటర్ల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P3pdXW
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P3pdXW
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment