గతంలో మిజోరాం ఎన్నికల గణాంకాలు: ఈ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్ నెగ్గుకొస్తుందా..?
మిజోరాం: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బుధవారం అంటే నవంబర్ 28వ తేదీన మధ్యప్రదేశ్, మిజోరాం అసెంబ్లీలకు పోలింగ్ జరగనుంది. ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంలో 40 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అయితే 2013లో మిజోరాం పరిస్థితి ఎలాగుందో ఓ సారి పరిశీలిద్దాం. మిజోరాంలో క్రైస్తవ జనాభా అత్యధికంగా ఉంది. 2013లో జరిగిన ఎన్నికల్లో 40 స్థానాలున్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BCRWiQ
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BCRWiQ
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment