ఉపాధ్యాయుల కోసం లోగో ఆమోదించిన ఎపి ప్రభుత్వం...శాంసంగ్ చే స్మార్ట్ క్లాసుల నిర్వహణ
అమరావతి:ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక లోగోను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించింది. డిసెంబరు 1 తేదీ నుంచి ఈ లోగో అమల్లోకి రానున్నట్లు తెలిసింది. తద్వారా న్యాయవాదులు, వైద్యుల తరహాలో ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా ఈ లోగోను తమ లెటర్ హెడ్లపై, వాహనాలపై వినియోగించుకోవచ్చునని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం(టీఎన్యూఎస్) తెలిపింది. టీఎన్యూఎస్ తరుపున విడుదల చేసిన ఒక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ByCOD4
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ByCOD4
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment