వెరీ ఇంట్రెస్టింగ్: కోడలు సుహాసిని నియోజకవర్గంలో పురంధేశ్వరి ప్రచారం
హైదరాబాద్: కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎన్నికల ప్రచార సభ నిర్వహించింది. ఈ సభలో కేంద్ర మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. ఇక్కడి నుంచి బీజేపీ తరఫున మాధవరం కాంతారావు ప్రచారం చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. నందమూరి సుహాసినికి మరోసారి చేదు అనుభవం, అరెస్ట్ చేయాలని టీడీపీ డిమాండ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BCRalW
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BCRalW
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment