కేంద్ర ఎన్నికల సంఘానికి కొత్త సీఈసీ.. సునీల్ అరోరా నియామకం
ఢిల్లీ : సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రధాన కమిషనర్ గా నియమితులయ్యారు సునీల్ అరోరా. ప్రస్తుతం సీఈసీ గా విధులు నిర్వహిస్తున్న ఓపీ రావత్ పదవీకాలం వచ్చే నెల రెండున ముగియనుంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘానికి కొత్త ప్రధాన కమిషనర్ గా అరోరా ను నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KCiCDc
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KCiCDc
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment