తెలంగాణలో అడుగు పెడతావా.. సారీ చెప్పు: చంద్రబాబుకు తుమ్మల డిమాండ్
హైదరాబాద్/ఖమ్మం: తెలంగాణలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. వారు కొడంగల్, ఖమ్మం, హైదరాబాద్ల్లోని సభల్లో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో అగ్రనేతలు అయిన నామా నాగేశ్వర రావు, తుమ్మల నాగేశ్వర రావుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KHGjtW
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KHGjtW
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment