మోదీని ఆహ్వానించనున్న పాకిస్థాన్!
భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్ ఆహ్వానం పంపనుంది. సార్క్ సదస్సులో పాల్గొనడం కోసం ఇస్లామాబాద్ రావాలని కోరనుంది. ఈ విషయాన్ని పాక్ విదేశాంగ కార్యాలయ అధికార ప్రతినిధి మహ్మద్ ఫైజల్ వెల్లడించారు.భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్ ఆహ్వానం పంపనుంది. సార్క్ సదస్సులో పాల్గొనడం కోసం ఇస్లామాబాద్ రావాలని కోరనుంది. ఈ విషయాన్ని పాక్ విదేశాంగ కార్యాలయ అధికార ప్రతినిధి మహ్మద్ ఫైజల్ వెల్లడించారు.
from National news in Telugu: Latest India news in Telugu | India News Headlines in Telugu - Telugu Samayam https://ift.tt/2Ri2b1s
from National news in Telugu: Latest India news in Telugu | India News Headlines in Telugu - Telugu Samayam https://ift.tt/2Ri2b1s
Comments
Post a Comment