చంద్రబాబు సెంట్రల్ జైల్ లో గది బుక్ చేసుకో...ఇదేం పారదర్శకత చిట్టినాయుడూ!:విజయసాయి రెడ్డి
కడప:ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలో ఉండగానే విశాఖ లేదా రాజమండ్రి సెంట్రల్ జైలులో తనకు అనుకూలంగా ఉండే ఒక గదిని బుక్ చేసుకోవాలని వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి సూచించారు. లేనిపక్షంలో తీరా జైలు కెళ్లాక తనకిక్కడ సౌకర్యాలు బాగాలేవంటూ గగ్గోలు పెట్టే అవకాశమందని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పై విమర్శలతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BDk3P3
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BDk3P3
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment