వారు ఏం రాసిచ్చారో కానీ: మోడీకి కవిత కౌంటర్, థ్యాంక్స్ అంటూ ప్రధాని వీడియోలు ట్వీట్

హైదరాబాద్: నిజామాబాద్, మహబూబ్ నగర్‌లలో ప్రచారం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై తెరాస నేత, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మంగళవారం నిప్పులు చెరిగారు. మోడీ తన స్థాయిని దిగజార్చుకొని మాట్లాడారని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ నేతలు ఏం రాసిచ్చారో కానీ మోడీ తన స్థాయి దిగజార్చుకున్నారన్నారు. ఇక్కడ అభివృద్ధి జరగలేదని, పేద

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BCNtMQ
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments