డిసెంబర్ నెలాఖరుకల్లా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆర్టీజిఎస్ కేంద్రాల ఏర్పాటు:సిఎం చంద్రబాబు
అమరావతి:రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రియల్టైం గవర్నెన్స్ సిస్టెమ్(ఆర్టీజిఎస్) కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఆర్టీజిఎస్ సాధించిన విజయాల స్ఫూర్తితో సిఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సోమవారం నీరు-ప్రగతి అధికారులతో సిఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐదు నదులను అనుసంధానం చేసి ఆంధ్రప్రదేశ్ ను కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే తన సంకల్పమని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2r8QPl0
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2r8QPl0
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment