కుప్పకూలిన 115 ఏళ్ల పురాతన వంతెన.. 100 అడుగుల లోతులో పడ్డ వాహనాలు
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ లో 115 ఏళ్ల నాటి పురాతన వంతెన కూలిపోయింది. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. డెహ్రాడూన్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. గరి కంటోన్మెంట్ ప్రాంతంలోని పురాతన వంతెన శుక్రవారం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో వంతెనపై ప్రయాణిస్తున్న వాహనాలు వంద అడుగుల లోతులో కిందకు పడిపోయాయి. దీంతో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QUImBf
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QUImBf
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment