అయ్యప్ప నామస్మరణకు బదులు రణ నినాదాలు.. శబరిమల చుట్టు తిరిగిన 2018
హైదరాబాద్ : అయ్యప్ప నామస్మరణతో మార్మోగే శబరిగిరులు.. ఈ ఏడాది అంతా రణ నినాదాలతో ప్రతిధ్వనించాయి. తరాలుగా కొనసాగుతున్న విధానానికి బ్రేక్ వేయాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై భక్తజనులు మండిపడ్డారు. సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం సరికాదంటూ ఆందోళనలకు దిగారు. దీంతో 2018 లో శబరిమల టాప్ వార్తల్లో నిలిచింది. ఈక్రమంలో శబరిమల వివాదమేంటి? అసలేం జరిగింది? అనేదానిపై 2018 ఇయర్ ఎండ్ స్పెషల్ స్టోరీ.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QWsjCU
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QWsjCU
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment