జియో కొత్త ఆఫర్ వచ్చేసింది: రూ.399 రీఛార్జ్ చేసుకుంటే పండగే..!
నూతన సంవత్సరం సందర్భంగా ప్రముఖ టెలికాం దిగ్గజం జియో ఓ సరికొత్త ఆఫర్ను కస్టమర్స్కోసం ప్రకటించింది. ఈ ఆఫర్ కింద రూ.399తో రీచార్జ్ చేసుకుంటే కూపన్స్ రూపంలో 100శాతం క్యాష్ బ్యాక్ ఇస్తోంది. అయితే ఈ కూపన్స్ ఏజియో ఆన్లైన్ ఈ-కామర్స్ పోర్టల్లో వినియోగించుకోవచ్చని సంస్థ తెలిపింది. " ఏజియో ఈ-కామర్స్ పోర్టల్తో జియో భాగస్వామి అయ్యింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LIygxy
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LIygxy
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment