మోదీ గోబ్యాక్..! గుంటూరులో వచ్చేనెల 6న మోదీ పర్యటనను అడ్డుకుంటామంటున్న వామపక్షాలు..!!
విజయవాడ/ హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ ఏపి పర్యటనను టీడిపి పూర్తిగా వ్యతిరేకిస్తోంది. అదే కోవలో ఇప్పుడు వామపక్షలు చేరిపెయాయి. ప్రధాని మోదీ గుంటూరు పర్యటనను వ్యతిరేకిస్తూ 'మోదీ గో బ్యాక్' నినాదంతో రెండు రోజులపాటు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని వామపక్ష పార్టీల కూటమి నిర్ణయించింది. విజయవాడ దాసరి భవన్లో 10 వామపక్ష పార్టీల ప్రతినిధులు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QQXCPk
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QQXCPk
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment