ప్రజాకూటమి నేతలు ఇడియట్లు...కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు
కాంగ్రెస్ మహాకూటమి ఇడియట్లు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్. ఘోర పరాజయం చవిచూసినప్పటికీ ఇంకా తమ పొగరు అనగలేదని చెప్పారు కేసీఆర్.ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో తన వంతు ప్రయత్నం విజయవంతంగా చేసి తిరిగి హైదరాబాదు వచ్చిన సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బీసీ రిజర్వేషన్లపై మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GKHbzB
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GKHbzB
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment