ఏపి హైకోర్టుకు చీఫ్ జస్టిస్ నియామకం : తాత్కాలిక హైకోర్టు విజయవాడలో..
ఏపి హైకోర్టు విభజన తో ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తుల నియామకం పై కేంద్రం నిర్ణయం తీసుకుంది. అందులో భాగం గా ఏపికి చీఫ్ జస్టిస్ ను నియమించింది. ఇక, జనవరి ఒకటి నుండి ఏపిలో హైకోర్టు ప్రారంభం పై స్థానిక ప్రభుత్వం ఏ ర్పాట్లు చేస్తోంది. తాత్కాలికంగా విజయవాడలో కోర్టు నిర్వహించేలా ఏర్పాట్లు మొదలు పెట్టింది.. ఉమ్మడి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QTwKOL
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QTwKOL
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment