బంగారం ప్రియులకు కేంద్రం తీపి కబురు..!త్వరలో కొత్త పసిడి విధానం..!!
న్యూఢిల్లీ / హైదరాబాద్ : బంగారం ప్రియులకు కేంద్రం బంగారం లాంటి వార్త వినిపించబోతోంది. బంగారం ఎగుమతులు మరియు దిగుమతులలోని నిబంధనలను సులభతరం చేసేందుకు ప్రణాళిక రచిస్తోంది. అంతే కాకుంగా భారతదేశంలో బంగారం ప్రియులు ఎక్కువ ఉండడంతో ఆభరణాల సౌలభ్యతను అనూహ్యంగా పెంచేందుకు మార్గదర్శకాలు రూపొందింప్తోంది. కేవలం పసిడి ప్రియులకోసమే కాకుండా ఆభరాణాల తయారీ దారులతో పాటు,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QRTazU
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QRTazU
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment