ఇదేం పిచ్చి: శ్రీరాముడికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇళ్లు మంజూరట
దేవుళ్ల పై రోజురోజుకు వివాదాలు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న బీజేపీ నేతలే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొసమెరుపు. కొన్ని రోజుల క్రితం హనుమంతుడు దళితుడు అంటూ ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత హనుమంతుడు ముస్లిం సామాజిక వర్గానికి చెందినవాడంటూ మరో బీజేపీ ఎమ్మెల్యే బుక్కల్ నవాబ్ చెప్పుకొచ్చారు. ఆయన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BMyj6y
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BMyj6y
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment