ఆ నిబంధన ఉండదిక : ఎంత మంది పిల్లలున్నా అర్హులే : జనాభా పెంచండి..
జనాభాను పెంచాలన్న ఉద్దేశంతో ఏపి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. అలాగే ఎక్కువ మంది పిల్లల్ని కనేలా తల్లిదండ్రుల్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న యోచన లోనూ ఉంది. దీని కోసం ప్రత్యేక విధానాన్ని తీసుకురానుంది. సంస్థల ఎన్నికల్లో పోటీకి అడ్డంకి గా ఉన్న నిబంధన ను సైతం తొలిగిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2rXGrwJ
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2rXGrwJ
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment