ఫిలిప్పీన్స్‌లో భూకంపం.. ఫసిపిక్ తీరంలో సునామీ హెచ్చరికలు

డిసెంబరు 22న ఇండోనేషియాలో క్రకటోవా అగ్నిపర్వతం బద్దలవ్వడంతో భారీ సునామీ సంభవించి దాదాపు 450 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అనేక మంది గాయపడగా, వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి.

from Samayam Telugu http://bit.ly/2SpbnBx

Comments