అమరావతి సందర్శన యాత్ర : అన్ని జిల్లాల ప్రజలకు అవకాశం..
ఏపి రాజధాని సందర్శన యాత్ర ప్రారంభం అవుతోంది. అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలను రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని ప్రజలు సందర్శించేందుకు వీలుగా సీఆర్డీఏ సందర్శన యాత్ర ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగా తొలి మూడు రోజుల్లోనే 500 మందికి సందర్శన ఏర్పాట్లు చేసారు.. ఏపి నూతన రాజధాని అమరావతి ని ప్రజలకు దగ్గర చేసేందుకు సీఆర్డీఏ అధికారులు కొత్త
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BMygHU
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BMygHU
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment