తిరుమలలో బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం, కిడ్నాపర్ అరెస్ట్ బాలుడు సేఫ్
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో కిడ్నాప్కు గురైన బాలుడు వీరేష్ ఆచూకీ ఆదివారం లభ్యమైంది. మహారాష్ట్రలో పోలీసులు చిన్నారిని గుర్తించారు. శుక్రవారం వేకువజామున బాలుడు కిడ్నాప్కు గురయ్యాడు. సోషల్ మీడియా ప్రచారం ద్వారా స్థానికులు వీరేష్ను గుర్తించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు కిడ్నాపర్ను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి వీరేష్ మామనూరు పోలీసుల సంరక్షణలో ఉన్నాడు. నాందేడ్ నుంచి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ERWEeF
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ERWEeF
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment