కాకినాడ పోర్టులో కుప్పకూలిన భారీ క్రేన్లు.. ఒకరు దుర్మరణం
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఓడ రేవులో రెండు భారీ క్రేన్లు కుప్పకూలాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో 10 మందికి గాయపడ్డారు.
from Samayam Telugu http://bit.ly/2Tb5JTI
from Samayam Telugu http://bit.ly/2Tb5JTI
Comments
Post a Comment