చున్నీ వివాదంపై స్పందించిన సిద్ధరామయ్య.. బీజేపీ నేతలకు చురకలు!
కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో మహిళా కార్యకర్త చెప్పినా వినకుండా మాట్లాడుతుంటే సిద్ధరామయ్య మైక్ లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మహిళ చున్నీ కూడా చేతికి వచ్చేయడంలో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి.కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో మహిళా కార్యకర్త చెప్పినా వినకుండా మాట్లాడుతుంటే సిద్ధరామయ్య మైక్ లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మహిళ చున్నీ కూడా చేతికి వచ్చేయడంలో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి.
from National news in Telugu: Latest India news in Telugu | India News Headlines in Telugu - Telugu Samayam http://bit.ly/2UtDqRb
from National news in Telugu: Latest India news in Telugu | India News Headlines in Telugu - Telugu Samayam http://bit.ly/2UtDqRb
Comments
Post a Comment