కళ్యాణం కమనీయం జీవితం: దేశంలోనే తొలిసారిగా ఈ మహిళలకు వివాహం

రాయ్‌పూర్ : ఇప్పటి వరకు ట్రాన్స్‌జెండర్లు వివాహ వేడుకల్లో నృత్యం చేయడం చూశాం. పలు సందర్భాల్లో ఆశీర్వచనాలు ఇవ్వడం చూశాం. కానీ మార్చి 30వ తేదీన మాత్రం ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో 15 మంది ట్రాన్స్ జెండర్ల వివాహ వేడుక జరగడం టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. ఇక ట్రాన్స్‌జెండర్ల సామూహిక వివాహాన్ని ముంబైకి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FLlehb
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments