మాకు ప్రధాని అభ్యర్థిగా మోడీ ఉన్నారు..మీకెవరున్నారు: ఉద్ధవ్ థాక్రే
ఒకప్పుడు శివసేన బీజేపీల మధ్య విబేధాలు తలెత్తాయని కానీ ఇప్పుడంతా సర్దుకుందన్నారు శివసేన ఛీఫ్ ఉద్దవ్ థాక్రే. బీజేపీ శివసేనల భావజాలం ఒక్కటే అని చెప్పిన ఉద్ధవ్ థాక్రే రెండు పార్టీలు కలిసే ఈ ఎన్నికల్లో పనిచేస్తున్నాయని అన్నారు. నిన్న మొన్నటి వరకు ప్రధానిపై విరుచుకుపడిన శివసేన నేత ఇప్పుడు అదే ప్రధాని మోడీపై పొగడ్తల వర్షం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FOvmpD
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FOvmpD
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment